సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)ను.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తేదీల్లో ప్రైమరీ మార్కెట్ నుంచి లేదా ఎన్ఎస్ఈ, బీఎస్ఈల ద్వారా సెకండరీ మార్కెట్ నుంచి కొనవచ్చు.
కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)కు గుడ్బై చెప్పనుందా?.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వాటి జారీని ఇక నిలిపివేయనుందా?.. ఈ ప్రశ్నలకు అధికార వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తున్నది
బంగారం.. తరాలు మారినా వన్నె తగ్గని సంపద. అందుకే అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికీ కూడా పుత్తడిపై అందరికీ అంత మక్కువ. అయితే ఒకప్పటితో పోల్చితే నేడు పసిడిని చూసే వైఖరి మారింది.
భారతీయులకు బంగారంపై ఎంత మోజుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధరలతో సంబంధం లేకుండా పసిడిపై హద్దుల్లేని మక్కువను ప్రదర్శిస్తారు. నగలు, నాణేలు ఇలా.. ఏ రూపంలో ఉన్నా పుత్తడి అంటే ప్రేమే. ఇప్పుడు గోల్డ్ బా�
ఐదేండ్ల క్రితం జారీచేసిన సావరిన్ గోల్డ్ బాండ్లను (ఎస్జీబీ) ముందస్తుగా అప్పగించి, నగదు తీసుకోవడానికి రిజర్వ్బ్యాంక్ ధరను నిర్ణయించింది. 2023 మే 20 నాటికి ముందస్తు రిడంప్షన్కు వచ్చిన ఈ బాండ్ల ఒక్కో యూని
20 నుంచి గోల్డ్ బాండ్ల విక్రయం ముంబై, జూన్ 17: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను తొలి విడత సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం ఇష్యూ ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. గ్రాము బంగారం రూ.5,
ముంబై,మే 27: ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) నుంచి సావరీన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. సావరీన్ గోల్డ్ బాండ్ స్కీం 2021-22 సిరీస్ వన్ స్కీం సబ్స్క్రిప్షన్ ఇటీవల ప్రారంభమైంది. ప్రభుత�