PM Modi : మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్టులను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
Gobi Manchurian | ‘గోబీ మంచూరియన్’ (Gobi Manchurian) ఈ ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. అయితే, ఇంతటి పాపులర్ ఫుడ్పై భారత్లోని ఓ నగరం యుద్ధం ప్రకటించింది. గోబీని పూర్తిగా �
అగ్ర హీరోలు నాగార్జున, ధనుష్లతో దర్శకుడు శేఖర్ కమ్ముల భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా �
Honeymoon | ఓ భర్త తన భార్యను హనీమూన్కు గోవాకు తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు. కానీ గోవాకు తీసుకెళ్లకుండా అయోధ్య, వారణాసికి తీసుకెళ్లాడు. దీంతో తన భర్త నుంచి భార్య విడాకులు కోరింది. ఈ ఘటన మధ్యప్రదేశ
Hotel Manager | ఏడాది క్రితమే పెండ్లి చేసుకున్న భార్యను సముద్రంలో తోసేసి హత్య చేశాడో హోటల్ మేనేజర్ (Hotel Manager). ఆపై ఆమె ప్రమాద వశాత్తు నీళ్లలో పడిపోయిందని చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.
మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) మరోసారి గైర్హాజరవనున్నారు. గురువారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ (ED) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
విమానం ఆలస్యం కావడంతో ఇండిగో కో పైలట్పై ఓ ప్రయాణికుడు చేయి చేసుకోవడం రెండు రోజుల నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోపైలట్పై ఓ ప్రయాణికుడు దాడి చేస్తున్న వీడియో వైరల్ కావడంతో.. ఈ ఘటనపై చాలామ�
Assault | విమానం ఆలస్యమవుతోందన్న కోపంతో ఓ ప్రయాణికుడు సహనం కోల్పోయాడు. ఫ్లైట్ బయలుదేరడానికి మరికొంత సమయం పడుతుందని పైలట్ ప్రకటిస్తుండగా.. ఒక్కసారిగా అతనిపైకి దూసుకుపోయి భౌతికదాడికి పాల్పడ్డాడు. ఢిల్లీ నుం
మహిళలు అన్ని రంగాల్లో అడుగు పెడుతున్నారు. పురుషులతో తాము ఏమాత్రం తీసిపోమని నిరూపించు
కుంటున్నారు. కొన్ని ఉద్యోగాల్లో మాత్రం వారి ఉనికే కనిపించడం లేదు. ‘ఎయిర్పోర్ట్ ఫైర్ ఫైటర్' అలాంటి కొలువే. గోవాకు �
గోవాలో కన్న తల్లే నాలుగేండ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో హత్యకు గల కారణాలపై పోలీసులు పూర్తి నిర్ధారణకు రాలేకపోతున్నారు. అయితే తన కుమారుడికి దగ్గుమందు అధిక మోతాదులో పట్టించి, తర్వాత ఊపిరాడకుండా చేసి హత�
బీజేపీ పాలిత గోవాలో చెరకు రైతుల ఆందోళనలపై రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజధాని పనాజీలో ఆందోళనలు చేయడం ద్వారా వారు ‘షో’ చేస్తున్నారంటూ నోరుపారేసుకొన్నారు.
ముంబైకి చెందిన సోషల్ మీడియా మార్కెటింగ్ ప్రొఫెషనల్ నిఖిల్ జైన్ డిజిటల్ సామర్థ్యాన్ని నమ్ముకుని విజేతగా నిలిచారు. నిఖిల్ జైన్ డిసెంబరులో కేరళలోని ఓ నేషనల్ పార్కులో బస్సులో ప్రయాణిస్తుండగా ఆయ�
పంజాబీ భామ రకుల్ప్రీత్సింగ్ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఈ అమ్మడు గత మూడేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నది. వీరిద్దరు కలిసి పలు ప్రైవేట్ పార్టీలకు �