Aksha Pardasany | 2017లో తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరమైన అక్ష.. ఇప్పుడు పెండ్లి చేసుకుని మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సినిమాటోగ్రాఫర్ కౌశల్ను ప్రేమించి ఈమె.. పెద్దల్ని ఒప్పించి ఫిబ్రవరి 26న గోవాలో డెస్టినేషన్ వెడ్డిం
Rakul Preet Singh | టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)- జాకీ భగ్నానీ (Jackky Bhagnani) వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. తాజాగా తన వివాహ వేడుకకు సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోని (Wedding Video) రకుల్ సోషల్ మీ�
Rakul Preet Singh | టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ భగ్నానీతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పంజాబీ ఆనంద్ కరాజ్, సింధీ సంప్రదాయాల ప్రకారం వీరిద్దరి పెళ్లి జరిగింది.
జిల్లాలో ఎప్పటిలాగానే బీజేపీ సభ వెలవెలబోయింది. ఏదో వచ్చామా.. కనిపించామా.. వెళ్లిపోయామా.. అన్నట్టుగా నేతలు నామ్కే వాస్తేగా సభను కానిచ్చేశారు. గోవా ముఖ్యమంత్రి హాజరైన బహిరంగ సభలో కనీసం రెండు వేల మంది కూడా హ�
అగ్ర కథానాయిక రకుల్ప్రీత్సింగ్ ఈ నెల 21న పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని ఆమె పెళ్లాడబోతున్నది. గోవాలో వివాహం జరగనుంది.
PM Modi : మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో రోడ్లు, రైల్వేలు, ఎయిర్పోర్టులను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
Gobi Manchurian | ‘గోబీ మంచూరియన్’ (Gobi Manchurian) ఈ ఫుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. అయితే, ఇంతటి పాపులర్ ఫుడ్పై భారత్లోని ఓ నగరం యుద్ధం ప్రకటించింది. గోబీని పూర్తిగా �
అగ్ర హీరోలు నాగార్జున, ధనుష్లతో దర్శకుడు శేఖర్ కమ్ముల భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా �
Honeymoon | ఓ భర్త తన భార్యను హనీమూన్కు గోవాకు తీసుకెళ్తానని హామీ ఇచ్చాడు. కానీ గోవాకు తీసుకెళ్లకుండా అయోధ్య, వారణాసికి తీసుకెళ్లాడు. దీంతో తన భర్త నుంచి భార్య విడాకులు కోరింది. ఈ ఘటన మధ్యప్రదేశ
Hotel Manager | ఏడాది క్రితమే పెండ్లి చేసుకున్న భార్యను సముద్రంలో తోసేసి హత్య చేశాడో హోటల్ మేనేజర్ (Hotel Manager). ఆపై ఆమె ప్రమాద వశాత్తు నీళ్లలో పడిపోయిందని చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.
మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) మరోసారి గైర్హాజరవనున్నారు. గురువారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ (ED) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
విమానం ఆలస్యం కావడంతో ఇండిగో కో పైలట్పై ఓ ప్రయాణికుడు చేయి చేసుకోవడం రెండు రోజుల నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోపైలట్పై ఓ ప్రయాణికుడు దాడి చేస్తున్న వీడియో వైరల్ కావడంతో.. ఈ ఘటనపై చాలామ�