అంతర్జాతీయ ఫార్మాదిగ్గజంలో ఒకటైన ఎంఎస్డీ..హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించింది. రెండేండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ సంస్థ..నగరంలో నెలకొల్పిన టెక్నాలజీ సెంటర్ను రాష్ట్ర ఐట�
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు(జీసీసీ) అడ్డాగా హైదరాబాద్ మారుతున్నది. భారతదేశపు గ్లోబల్ కెపాబిలిటీ క్యాపిటల్గా నగరాన్ని నిలబెట్టడానికి అనరాక్తో కలిసి ఫిక్కీ ప్రత్యేకంగా హైదరాబాద్ 2035 పేరుతో నివేది�
దేశంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. విదేశీ బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) సంస్థలు ఇందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఈ క్రమం�
అమెరికాకు చెందిన ఇండస్ట్రియల్ టెక్నాలజీ సేవల సంస్థ ఆక్టేవ్ ఇంటెలిజెన్స్..హైదరాబాద్లో టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్ను నెలకొల్పింది. హైటెక్ సిటీలో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ �
JP Morgan | ప్రపంచ వ్యాప్తంగా ఏఐ ప్రభావం ఉద్యోగాలపై పడుతున్న సంగతి తెలిసిందే. కానీ అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ (International Investment Banking) సంస్థ జేపీ మోర్గాన్ భారతదేశ వ్యాప్తంగా 1000 టెక్ నిపు
అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులతో కూడిన ట్యాలెంట్ పూల్ అందుబాటులో ఉండటంతో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు తమ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు గమ్యస్థానంగా హైదరాబాద్ మారిందని రాష్ట్ర ఐట�
రాష్ట్రంలో ఈ ఏడాది 100 జీసీసీ(గ్లోబల్ కెపబిలిటీ సెంటర్)ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటి ద్వారా లక్ష మంది ఐటీ నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీ
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల అడ్డాగా హైదరాబాద్ మారిపోయింది. దేశీయ, అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాలు తమ వ్యాపారాన్ని విస్తరించేక్రమంలో తమ జీసీసీ సెంటర్లను ఆకర్శించడంలో భాగ్యనగరం ముందువరుసలో నిలిచింది. �
గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ) అడ్డాగా హైదరాబాద్, బెంగళూర్ల హవా కొనసాగతున్నది. ఇప్పటికీ దేశంలోని ప్రతీ 10 జీసీసీల్లో 7 సెంటర్ల నాయకత్వం ఈ రెండు నగరాల ఆధారంగానే పనిచేస్తున్నది మరి. ఈ మేరకు బుధవారం క్
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ).. ప్రస్తుతం అంతర్జాతీయ కంపెనీలు పఠిస్తున్న మంత్రమిది! ఉత్తమ సదుపాయాలు, అత్యున్నత మానవ వనరులు, వ్యాపార అనుకూల విధానాలు పాటించే దేశాలు, రాష్ర్టాల్లో పెట్టుబడులు పెట్టే�
బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన పాలసీలతో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల(జీసీసీ)కు హైదరాబాద్ రాజధానికి మారిందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల(జీసీసీ) అడ్డాగా హైదరాబాద్ మారుతున్నది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలలో 922 జీసీసీలు ఏర్పాటయ్యాయి. దేశవ్యాప్తంగా నెలకొల్పిన జీసీసీల్లో ఈ మూడు నగరాల వాటా 55 శాతంగా ఉండటం విశేషమని