నాలాలపై నిర్మించిన ఆక్రమణలు తొలగిస్తున్నామంటూ పేదల గుడిసెలను కూల్చేస్తున్న హైడ్రా అధికారులు.. నగరం నడిబొడ్డున బడాబాబులు చేస్తున్న ఆక్రమణలను పట్టించుకోరా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంక్రీట్ జంగిల్గా మారిన భాగ్యనగరంలో నీరు ఇంకే మార్గమే కరువైంది. వాననీటి సేకరణ, సంరక్షణ చర్యలు చేపట్టని ఫలితంగా అటు భూగర్భశోకాన్ని, ఇటు జనాల క‘న్నీళ్ల’కు కారణమవుతున్నది.
అదృశ్యమైన బాలుడు నాలాలో శవమై కనిపించాడు. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం మునావత్ తండాకు చెందిన మునావత్ రమేశ్ డ్రైవర్గా పనిచేస్తూ జూబ్లీహిల్స్ రోడ్ నం
పుడమితల్లిని హరితశోభతో అలంకరిస్తూ గ్రీన్ ఇండియా చాలెంజ్ జయప్రదంగా కొనసాగుతున్నది. సోమవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్న కథానాయిక కొణిదెల నిహారిక జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్లో మొక్కలు నాటింది.
Actor Rajkumar | ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. తాజాగా ప్రముఖ నటుడు రాజ్కుమార్ హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు.