Sonam Raghuvanshi | మేఘాలయ (Meghalaya) హనీమూన్ ట్రిప్లో భర్త రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) ని వైద్యపరీక్షల నిమిత్తం పోలీసులు ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఘాజీపూర్ (Ghazipur) జిల్�
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాన దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షానికి (Heavy Rain) పలు ప్రాంతాలు జలమయ్యాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉన్నది.
Akhilesh Yadav: ఘజియాబాద్ నుంచి ఘాజిపూర్ వరకు బీజేపీ కొట్టుకుపోతుందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. రైతులు చాలా నిరాశలో ఉన్నారని, బీజేపీ చేసిన వాగ్ధానాలు అసత్యం అని తేలినట్లు అఖిలేశ్ య�
దేశ రాధాని ఢిల్లీలోని ఘాజీపూర్లో పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో ఉన్న ఓ టాక్సీ డ్రైవర్(Taxi Driver) తన కారుతో రద్దీగా ఉండే మార్కెట్లోకి దూసుకెళ్లాడు. దీంతో 22 ఏండ్ల మహిళ మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్�
Live Wire | ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లైవ్ విద్యుత్ వైర్లను తాకడంతో ఓ ఆర్టీసీ బస్సు (Bus Goes Up In Flames)లో మంటలు చెలరేగాయి.
పంజాబ్ మెయిల్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పంజాబ్ మెయిల్.. పశ్చిమబెంగాల్లోని హౌరా నుంచి అమృత్సర్ వెళ్తున్నది. ఈ క్రమంలో బీహార్ దాటి ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించింది.