ఈటలపై టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్యాదవ్ యువకుడు, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు పేదింటి బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం కోసం జైలు శిక్షలు అనుభవించిన విద్యార్�
పక్కా ఉద్యమకారుడికే టీఆర్ఎస్ పట్టం కేసీఆర్ ఉద్యమ బాణం ఉద్యమనేత కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు గెల్లు శ్రీనివాస్యాదవ్ తెలంగాణ పోరాటంలో బాణంలా దూసుకుపోయారు. 2010 హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ప్రజాచ�
గెల్లు ఎంపికపై మంత్రి తలసాని హర్షంహైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నారని మత్య్సశాఖ మంత్రి తలసాని శ్�
తెలంగాణభవన్లో పటాకులు కాల్చిన శ్రేణులు ఉస్మానియాలో స్వీట్లు పంచుకొన్న విద్యార్థులు కమలాపూర్లో 10 వేల మందితో భారీ బైక్ ర్యాలీ నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 11: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ట�
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పోషించిన పాత్రకు మరోసారి సముచిత స్థానం దక్కింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్యా
సైదాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటం పట్ల ఆఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మైల్కోలు మహేందర్ య�
హుజూరాబాద్ ఎన్నికలు ఒక గరోభోడికి ధనవంతుడికి మధ్య జరుగుతున్నాయి. గరోభోడు గెల్లు శ్రీనివాస్ యాదవ్.. ధనవం తుడు ఈటల రాజేందర్. వందల ఎకరాల ఆసామి రాజేందర్ అయితే.. గుంటల్లో భూమిన్నోడు శ్రీనివాస్. ఇప్పుడు శ్
కందుకూరు:హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను సీఎం కేసీఆర్ ఎంపిక చేయడంతో బుధవారం ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు మండలంలో సంబురాలు జరుపుకున్నారు. �
Gellu Srinivas yadav | రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలో పుట్టి పెరిగిన గెల్లు శ్రీనివాస్కు స్వతహాగా నాయకత్వ లక్షణాలు పుష్కలం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన మరింత రాటుదేలాడు. ఆయనపై వందకు పైగా కేసులు ఉన్నాయంటేనే శ్రీనివ�
కేపీహెచ్బీ కాలనీ : (Huzurabad) హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రతిపాదిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ జేఎ
టీఆర్ఎస్వీ సంబురాలు | హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రకటించడం పట్ల టీఆర్ఎస్వీ జిల్లా ఆధ్వర్యంలో సంబురాలు చేసుకున్నారు.
హైదరాబాద్ : యాదవులకు రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా విశేష ప్రాధాన్యత కల్పిస్తూ వారి అభివృద్ధికి చేయుతనిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు యాదవుల పక్షపాతి అని అఖిల భారత యాదవ మహాసభ ప్రకటిం�