ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా సర్వారం పీఏసీఎస్ చైర్మన్ ఎన్నిక జరిగిందని బీఆర్ఎస్ గరిడేపల్లి మండలాధ్యక్షుడు గుగులోతు కృష్ణనాయక్ అన్నారు. ఎన్నిక తీరును నిరసిస్తూ శనివారం మండల కేంద్రంలోని కల�
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) లబ్ధిదారులకు సామాజిక భద్రత కింద ప్రభుత్వం రూ.20 వేలు అందిస్తుందని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని గరిడేపల్లి మండల తాసీల్దార్ బండ కవిత తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ ప్రభుత్వం ఏకరూప దుస్తులు అందిస్తుందని గరిడేపల్లి మండల విద్యాధికారి పానుగోతు చత్రునాయక్ తెలిపారు. శుక్రవారం స్థానిక విద్యావనరుల కేంద్రంలో మండలంలోని అన్న�
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని రాయినిగూడెం ప్రాథమిక సహకార సంఘంలో అవినీతికి పాల్పడిన పీఏసీఎస్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వివిధ పార్టీల నాయకుల�
కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల్చెర్వుకు చెందిన సైదులు. అందరిలా ఆటలు ఆడాలనే సంకల్పం ఉన్నా అంగవైకల్యం అడ్డొచ్చింది. తనతో చదివిన స�