న్యూఢిల్లీ నుండి పద్మశ్రీ అవార్డు పొంది తొలిసారి వరంగల్ నగరానికి వచ్చేసిన ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు వివిధ కులాల సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ ప్రభుత్వం అర్చకులకు స్వేచ్ఛనివ్వకుండా అధికారుల పెత్తనం కొనసాగిస్తున్నదని జేఏసీ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ విమర్శించారు. కార్యనిర్వహణాధికారుల నిరంకుశ వైఖరివల్ల అర్చ కులు స్వేచ్ఛగా విధులు న�
రాష్ట్రంలో మరో 350 ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకాన్ని (డీడీఎన్) వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రాష్ట్రంలో ఈ పథకం అమలవుతున్న ఆలయాల సంఖ్య 6,271కి చేరింది.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఈ నెల 23న నిర్వహించనున్న బ్రా హ్మణ శంఖారావా న్ని విజయవంతం చేయాలని బ్రాహ్మ ణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ పిలుపునిచ్చారు.
చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో ఈ నెల 18న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎం రామకృష్ణారావు సూచించారు. శనివారం ఆయన ఆలయాన్�
కర్ణాటకలో అర్చకులపై బీజేపీ కుతంత్రాలు కాషాయదళం కంటే కేరళ కమ్యూనిస్టులు నయం బ్రాహ్మణ సేవా సమితి నేత గంగు ఉపేంద్రశర్మ సుల్తాన్బజార్, జూన్ 13: ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం హర్షణీయమన�
అర్చకులు ఐక్యంగా ముందుకు సాగుతూ తమ హకులను సాధించుకోవాలని అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్లో నిర్వహించిన ధూప దీప నైవేద్య (డీడీఎన్) అర్
అర్చక జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ చేర్యాల, డిసెంబర్ 15: దేవాదాయశాఖలో రూ.144 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నదని, దానిని ఖర్చు చేయడానికి అర్చ క వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని అర్చక జ�