గత 15 రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో పంటలు వేసుకున్న రైతులు ఎండు ముఖం పడుతుండడంతో రైతుల్లో గుబులు మొదలైంది. సోయా పత్తి మొలకలు ఎండల తీవ్రతకు తట్టుకోలేకపోతున్నాయి. దీంతో చేసేదేమీ లేక రైతులు ఆకాశం వైపు చూస్
ప్రయాగ్రాజ్లో ఇటీవల ముగిసిన మహా కుంభమేళా సందర్భంగా గంగా నదిలో నీటి నాణ్యత స్నానాలు చేసేందుకు అనువుగా ఉందని గ్రీన్ టిబ్యునల్కు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీసీసీబీ) తన తాజా నివేదికలో తెలియచేసింది
ఆగ్రాలోని తాజ్మహల్లో శనివారం జరిగిన ఓ ఘటన వివాదాస్పదంగా మారింది. ఇద్దరు యువకులు ప్లాస్టిక్ సీసాలతో నీళ్లు తీసుకువచ్చి, తాజ్మహల్లోని ప్రధాన సమాధి ఉన్న సెల్లార్ వద్ద పోశారు. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్�
హస్తలమడుగులో సేకరించిన గంగాజలంతో మెస్రం వంశీయులు దోడందకు చేరుకున్నారు. ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ పొలిమేరలో మంగళవారం కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని దోడందకు బయలు దేరారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ నాగోబాకు ఫిబ్రవరి 9న అర్ధరాత్రి నిర్వహించే మహాపూజల కోసం హస్తలమడుగు నుంచి గంగాజలం తీసుకువచ్చేందుకు మెస్రం వంశీయులు బయలుదేరి వెళ్లారు.
జన్నారం మండలం కలమగుగు వద్ద గోదావరి నదిలోని హస్తల మడుగులో ఈ నెల 10న ప్రత్యేక పూజలు నిర్వహించి ఝరిలో సేకరించిన గంగాజలంతో మెస్రం వంశీయులు మండలంలోని దోడందకు చేరుకున్నారు.
జంగుబాయి మహా పూజలకు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణకు వచ్చిన ఆత్రం వంశీయులు బుధవారం తిరుగుపయనమయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ మండలం కల్లూర్ గూడెం నుంచి 4 కుటుంబాలకు చెందిన 45 మంది, తమ కులదేవత జంగుబాయిత
శరీరే జర్జరీ భూతేవ్యాధిగ్రస్తే కళేబరేఔషధం జాహ్నవీతోయంవైద్యో నారాయణో హరిః॥ కృశించిపోయే లక్షణం గల, వ్యాధిగ్రస్తమైన ఈ శరీరానికి నిజమైన ఔషధం గంగాజలం. నారాయణుడే వైద్యుడు. శరీరం ధరించిన జీవుడు తనలోని జన్మాం