వినాయక నిమజ్జనంలో అపశృతి చోటుచేకున్నది. మాక్లూర్ మండలం మానిక్బండార్లో డీజే సౌండ్కు గుండెపోటు వచ్చి ఓ యువకుడు మృతి చెందగా.. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో వినాయక విగ్రహం మీదపడి మరో యువకుడు తీవ్రంగా గా�
ఉమ్మడి జిల్లాలో మంగళవారం జరిగిన గణేశ్ నిమజ్జనోత్సవంలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోయినప్పటికీ అక్కడక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో గణేష్ నిమజ్జనాలు శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్ నగర్ డివిజన్లలో గురువారం సాయంత్రం కొన్ని
ప్రజల సహకారంతో గణేశ్ నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. శుక్రవారం నెక్లెస్ రోటరీ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజ
వినాయక నిమజ్జనం సందర్భంగా వెలువడిన అవశేషాల వెలికితీత పనులను పూర్తి చేసి.. ‘క్లీన్ హుస్సేన్సాగర్'గా మార్చేందుకు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ చర్యలు వేగవంతం చేశాయి. గణేశ్ నిమజ్జనం పురస్కరించుకుని వినాయక �
పర్యావరణ కాలుష్యానికి ఇబ్బంది లేకుండా మట్టి గణపతులను పూజించిన వారంతా అభినందనీయులని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఉత్సవ కమిటీలు తీసుకున్న చొరవ ఎంతో గొప్పదని అభివర్ణించారు. ప్రశాం�