గణేశ్ మండపం వద్ద బ్యానర్ సరిచేస్తుండగా.. విద్యుత్ షాక్ కొట్టడంతో ఓ వ్యక్తి చనిపోయాడు. రవీంద్రనాయక్ నగర్ బంజారా హోటల్ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడిని చూసేందుకు స్థానికంగా నివసించే ఆటో డ్రైవర్ కేత�
బీజేపీ పాలిత గుజరాత్లో ప్రభుత్వ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపి వారిలో చలనం తేవడానికి వినాయక నవరాత్రి ఉత్సవాలను సైతం తమకు ఆయుధంగా మలచుకున్నారు ప్రజలు.
ముంబైలో అత్యంత సంపన్న గణేశ్ మండపంగా పేరుపొందిన కింగ్స్ సర్కిల్లోని జీఎస్బీ సేవా మండల్కి ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా రికార్డు స్థాయిలో రూ. 474.46 కోట్ల విలువైన బీమా కవరేజీ లభించింది.
జిల్లాలో వరద బాధితుల సహాయార్థం చేపట్టిన ‘నా ఖమ్మం కోసం నేను..’ అనే కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. ప్రజల నుంచి చేపడుతున్న విరాళాలు, ఉపయోగ వస్తువుల సేకరణ
కాంగ్రెస్ నేత, ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్కుమార్కు చుక్కెదురైంది. బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం ఎస్సీ కాలనీలోని గణేశ్ మండపానికి వచ్చిన ఆయనను యువకులు
మహాగణపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పట్టణంలోని శక్తిపీఠంలో భక్తి శ్రద్ధలతో జ్ఞాన యజ్ఞం, విజయ హోమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా తిరుమలాచార్యులు ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. గణేశ్ మండపాలను ఆకర్షణీయమైన లైటింగ్తో అలంకరించారు. గణనాథులను మేళ తాళాలతో వాహనాలపై ఊరేగింపుగా తీసుకువచ్చి మండపాల్లో ఏర్పాటు చేశారు.