పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మట్టి గణపతి విగ్రహాల పంపిణీని నగర వ్యాప్తంగా చేపట్టింది. గ్రేటర్ పరిధిలోని 20 ప్రాంతాల్లో ఇప్పటి వరకు 50వేల విగ్రహాలు పంపిణ�
లక్ష మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు.
పర్యావరణ హితమే లక్ష్యంగా ఆరు సంవత్సరాలుగా హెచ్ఎండీఏ తన వంతు బాధ్యతగా గణేశ్ మట్టి ప్రతిమలను ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నది. ప్రతి యేటా మాదిరిగానే ఈ సారి లక్ష మట్టి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టింద�
Ganesh Chaturthi | కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుంటూనే వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సవరణ నిబంధనలను కూడా రూపొందించిందన�
లంబోధరుడు కొలువుదీరగా బుధవారం గణేశ్ నవరాత్రోత్సవాలు అట్టహాసంగా షురూ అయ్యాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో గణనాథులను ప్రతిష్ఠించి పూజలు చేశారు.
మంత్రులు తలసాని, ఇంద్రకరణ్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): పర్యావరణహితమైన మట్టి గణపతులనే పూజించాలని ప్రజలకు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. కాలుష్య నియంత్రణ
తెలంగాణలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖమ్మం మొదటి వరుసలో ఉన్నందున మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించడంలోనూ ముందు ఉండాలని కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ ఆకాంక్షించారు. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠ�
ఐటీ జోన్లో పర్యావరణహితంగా.. కాలుష్య రహితంగా వినాయక నవరాత్రోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధం అవుతున్నది. బల్దియాలో తగు గుర్తింపు కలిగిన శేరిలింగంపల్లి జోన్ ఈ మేరకు ముమ్మర ఏర్పాట్లతో ముందుకు సాగుతున్నది. �
ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా తమ వంతు బాధ్యతగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు రీ సస్టెయినబిలిటీ (రాంకీ ఎన్విరో ఇంజనీర్స్) మేనేజింగ్ డైరెక్టర్ గౌతం రెడ్డి తెలిపారు. బిగ్ఎఫ్ఎంతో భాగస్వామ్�
మంచిర్యాల పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద, సున్నంబట్టి వాడలో మట్టి వినాయకులు నవరాత్రి పూజలకు సిద్ధమవుతున్నాయి. స్థానిక వ్యాపారులు చెరువుల నుంచి తీసుకొచ్చిన మట్టితో ఫీటు నుంచి ఐదు ఫీట్ల
వినాయక చవితి పర్వదినం సందర్భంగా హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని ప్రజలంతా మట్టి వినాయ విగ్రహాలను వినియోగించే విధంగా ప్రోత్సహించాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సూచించ