నగరంలో గణపతి లడ్డూ వేలం అ‘ధర’హో అన్నట్లుగా సాగింది. గల్లీ నుంచి మొదలుకుంటే బడా గణేశుడి వరకు లడ్డూ దక్కించుకునేందుకు పోటాపోటీగా పాల్గొన్నారు. నవరాత్రుల కంటే చివరి రోజున జరిగే లడ్డూ వేలం నిర్వహణ ప్రత్యేక
షాద్నగర్లో భక్తిశ్రద్ధలతో వైభవంగా పూజలు అందుకున్న గణపయ్యాలు గురువారం రాత్రి గంగమ్మ చెంతకు చేరారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపులో భాగంగా షాద్నగర్ పట్టణంలో నిర్వహించిన గణేష్ నిమజ్జన ఉత్సవాలు అ�
నవరాత్రులు తీరొక్క పూజలందుకున్న గణనాథులకు ఉమ్మడి జిల్లా ప్రజలు వీడ్కోలు పలికారు. గురువారం రెండో రోజు భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన మండపాల నిర్వాహకులు, మహిళలు.. విఘ్నేశ్వరుడి విగ్రహాలను ముస్తాబు చేసిన వాహ�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మహా’ నిమజ్జన ఘట్టం షురువైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి పనులు ప్రారంభిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్ “శ్రీ దశ మహా విద్యాగణ�
Peddapally | టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కళ్యాణ మండపంలో జరుగుచున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కలెక్టర్ ముజామిల్ ఖాన్ గణేష్ మంటపంలో పండితుల మధ్య ప్రత్యేక పూజలు న�
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వీధులు భక్తులతో కోలాహలంగా మారాయి. విభిన్న రూపాల్లో ఉన్న గణనాథులు ఆకట్టుకుంటున్నాయి.
MS Dhoni | టీమ్ ఇండియా (Team India) మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ ఎక్కడికి వెళ్లినా సానుకూల దృక్పథంతో కనిపిస్తుంటాడు. తాజ�
Rashmika Mandanna | ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) గణేశ్ చతుర్థి వేడుకలను ఘనంగా నిర్వహించారని తెలిసిందే. ఈ వేడుకల్లో నేషనల్ క్రష్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) సెంటర్ ఆఫ్ �
ఉమ్మడి జిల్లాలో వినాయకచవితి వేడుకలు సోమవారం వైభవంగా నిర్వహించారు. వాడవాడలా గణపతి ప్రతిమలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, �
Ganesh Chaturthi | గులాబ్ జామ్.. పేరు వినగానే కొందరికి నోట్లో నీళ్లూరతాయి. జిలేబీని చూడగానే కొందరి ముఖం గులాబీలా విచ్చుకుంటుంది. అలా మనకే కాదు, ఏ శుభకార్యానికైనా నేనున్నానంటూ వచ్చే గణపతికి కూడా ఇలాంటి ఇష్టాలున్నా�
Khairatabad Ganesh | భక్త జన కోటికి కొంగు బంగారమైన ఖైరతాబాద్ గణేశుడు కొలువుదీరాడు. ఈ ఏడాది కొత్త రికార్డును నెలకొల్పుతూ 63 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించడం విశేషం కాగా, శ్రీ దశ మహా విద్యా గణపతిగా భక్తులక
గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా.. నిమజ్జనం పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ సూచించారు. మండల పరిధిలోని ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువును సందర్శించి �