చైనా అంశంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. భారత్-చైనా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలపై కేంద్రం సమాధానం చెప్పాలని పట్టుబట్టాయి.
: అహింస, సత్యాగ్రహం, అనే, మూడు ఆయుధాలతో బ్రిటిష్ వారిపై పోరాటం చేసి విజయం సాధించిన గొప్ప యోధుడు గాంధీజీ అని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి అన్నారు.
Minister Errabelli | గాంధీజీ, మాజీ ప్రధాని, లాల్ బహదూర్ శాస్త్రి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్లా నర్సింహులు ఈ ముగ్గురు మూడు శిఖరాలు. వ్యక్తిత్వంలో మహోన్నతులు పోరాటాల్లో వెన్ను చూపని వీరులు అని పంచాయతీరాజ్ శా
హైదరాబాద్ : దేశానికి అహింసా మార్గంలో స్వాతంత్య్రం తీసుకొచ్చిన గాంధీజీని స్మరించుకోవాల్సిన బాధ్యత మన పై ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధి ఎంజీ రోడ్లోన�
యాదాద్రి భువనగి : అహింసాయుత మార్గాన్ని ఆయుధంగా మలచుకుకొని.. ప్రపంచానికి సరికొత్త సిద్ధాంతాన్ని అందించిన యోధుడు గాంధీజీ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం చౌటుప్పల్లో సామూహిక �
గాంధీజీ మోకాళ్ల మీదకు ఎగగట్టిన పంచె మాత్రమే ధరించేవారు. సదరు ఆహార్యాన్ని ఉద్దేశించి బ్రిటిష్ నాయకుడు చర్చిల్ ‘హాఫ్ నేక్డ్ ఫకీర్’ (అర్ధనగ్న ఫకీర్) అని గాంధీజీని తూలనాడడం అందరికీ తెలిసిందే. తర్వా
మహబూబాబాద్, ఆగస్ట్ -10 : గాంధీజీని సినిమాను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఎదగాలని, అలాగే ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం మంత్రి, ఎమ్మెల్యే �