నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపై బాజిరెడ్డి గోవర్ధన్ స్పందించారు. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్కు గెలుపోటములు సర్వసాధారణమని కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని సూచించారు. గడిచిన
ఓట్ల కోసం దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తున్నారని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. హామీల పేరుతో మోసం చేసే దొంగలను నమ్మొద్దని పిలుపునిచ్చారు.
‘గత ఎంపీలు అభివృద్ధిని పక్కనబెట్టి సొంత లాభం, కాంట్రాక్టుల కోసమే పనిచేసిండ్రు. ప్రజా సమస్యలపై ఎన్నడూ పార్లమెంట్లో మాట్లాడింది లేదు. జహీరాబాద్కు జాతీయ రహదారులతో పాటు రైల్వే కనెక్టివిటీని పెంచాల్సి ఉన
బాన్సువాడ నియోజకవర్గంలో 11వేల డబుల్బెడ్ రూం ఇండ్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే ప్రాణత్యాగం చేస్తానని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు.
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా శనివారం మూడోరోజు 4 నామినేషన్లు దాఖలయ్యాయి. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఇప్పటికే నలుగురు అభ్యర్థులు నామినేషన్ వేయగా, తా�
రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు కర్రుకాల్చి వాత పెట్టాలని మాజీమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస
బీఆర్ఎస్ పార్టీ నుంచి జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ నేత గాలి అనిల్కుమార్ ఖరారయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ము�
కాంగ్రెస్ పార్టీ కి టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపినట్టు తెలిపారు