ప్రపంచంలో నేడు ఆయా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల కారణంగా ‘గ్లోబల్ సౌత్' దేశాలు ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభాన్ని తీవ్రస్థాయిలో ఎదుర్కొంటున్నాయని భారత ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘
అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రస్తుత 2024 క్యాలండర్ సంవత్సరానికి భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అంచనాల్ని 6.8 శాతానికి పెంచింది. గతంలో ప్రకటించిన అంచనా 6.1 శాతంగా ఉన్నది.
జీ-20 సదస్సులో భాగంగా భారత్-అమెరికా మధ్య కుదిరిన పౌల్ట్రీ ఒప్పందంపై దేశీయ రైతులు, పౌల్ట్రీ రంగంలోని చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా డీల్ ఉన్నదంటూ మండిపడ్డా�
జీ-20 సమ్మిట్ వేదికగా చేనేత వస్ర్తాలను ప్రమోట్ చేయాలని ప్రధాని మోదీకి అఖిలభారత పద్మశాలి సంఘం చేనేత విభాగం అధ్యక్షుడు యర్రమాద వెంకన్న విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి శనివారం ఆయన లేఖ రాశారు.
ప్రపంచ జీడీపీలో 85 శాతం వాటా కలిగిన జీ-20 దేశాల రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ప్రారంభమైంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భిన్నాభిప్రాయలు నెలకొన్న వేళ ఢిల్లీ డిక్లరేషన్కు సభ్యదేశాల
G-20 Summit | దేశంలో పత్రికా స్వేచ్ఛ దిగజారిపోతున్నదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సమ్మిట్ (G-20 Summit)కు అమెరికా మీడియాను మోదీ ప్రభుత్వం అనుమతించలేదని ఆరోపించింది.
జీ-20 సదస్సు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ భద్రత వలయంలో ఉంది. దేశవిదేశాల నుంచి ప్రముఖులు రానుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఈ సదస్సు జరగనున్న విషయం త�
జీ-20 సమావేశాల కోసం దేశ రాజధాని ఢిల్లీని ముస్తాబు చేస్తున్నామని చెబుతూ కేంద్ర ప్రభుత్వం పేదలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నది. కీలక భవనాలు, రోడ్లను విద్యుత్తు కాంతులతో మెరిసేలా చేస్తున్నామని చెబుతూ.. పేదల
అచ్చెర, పాయెర.. అనే చందంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్వోన్నత చట్టసభలను నిర్వహించే విషయంలో కేంద్ర ప్రభుత్వ ధోరణిపై ప్రశ్నలు తలెత్తుతున్నా�
Virender Sehwag : జీ20 సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన అతిథులను 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా' పేరుతో కాకుండా 'ప్రెసిడెంట్ ఆఫ్ భారత్' పేరుతో రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan) విందుకు ఆహ్వానించడంపై సోషల్ మీడియాలో పెద్ద
సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జీ-20 దేశాల సదస్సుకు చైనా అధ్యక్షుడు గైర్హాజరయ్యే అవకాశం ఉన్నదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయనకు బదులు ఆ దేశ ప్రధాని లి కియాంగ్ వస్తారని అధికారిక వర్గాలు తెలిప
హైదరాబాద్లోని నోవాటెల్లో సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజుల పాటు జీ-20 సదస్సు నిర్వహిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. శనివారం హైదరాబాద్లోని తాజ్ డెక్కన్�
జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లోసోమవారం జరగనున్న జీ-20 సదస్సుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్ల నిఘాతో పాటు ఎన్ఎస్జీ బలగాలతో నిఘా ఉంచారు. దాల్ సరస్సులో ప్రత్యేక డ్రిల్ నిర్వహించారు.
Telangana | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది జూన్ 15 నుం�