పేరు ఎంపిక చేసుకోవడం లేదా మార్చుకోవడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. సమీర్ రావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఈ తీర్పు చెప్పింది.
కేటీఆర్తోపాటు అడ్వకేట్ను విచారణకు ఏసీబీ అధికారులు అనుమతించాల్సిందని అడ్వొకేట్ సోమ భరత్ (Advocate Rama Bharat) అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద లాయర్ కలిసి వెళ్లడం ప్రతి పౌరునికి ఉన్న హక్కు అని చెప్పారు.
విచారణ వేగంగా ముగించడం ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. విచారణ ఖైదీని నిరవధికంగా జైలులో నిర్బంధించరాదని స్పష్టంచేసింది. బీహార్లో నాలుగేళ్ల నుంచి కస్టడీలో ఉన్న రౌషన్ సింగ్కు బెయిలు మంజూర�
భారత్ వంటి ఎక్కువ జనసాంద్రత కలిగిన దేశాల్లో మెరుగైన ప్రజారవాణా వ్యవస్థలు అవసరం మాత్రమే కాదు, అవి జీవనాధారం కూడా. వేగవంతమైన పట్టణీకరణ, పరిమిత స్థలం, విపరీతమైన ట్రాఫిక్జామ్, పెరుగుతున్న కాలుష్యం తదితర �
బెయిల్ దరఖాస్తులపై విచారణను సంవత్సరాల తరబడి పెండింగ్లో పెట్టే సంప్రదాయంపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇటువంటి అంశాలపై నిర్ణయం తీసుకోవడంలో కనీసం ఒక రోజు ఆలస్యం జరిగినా, ప్రజల ప్రాథమిక హక్కులపై ప్రతికూ�
TMC MP Kalyan Banerjee | పార్లమెంటు ఆవరణలో మిమిక్రీ చేసి రాజకీయ దుమారం రేపిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కళ్యాణ్ బెనర్జీ (TMC MP Kalyan Banerjee) మరోసారి ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ను అనుకరించారు. మిమిక్రీ కళా రూపమన్న ఆయన ఇది తన ప�