పెరిగిన ఇంధన ధరలకు వ్యతిరేకంగా బీఆర్టీయూ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మల్లాపూర్ చౌరస్తాలో రిక్షా ర్యాలీ జరిగింది. పెరిగిన ధరలతో ఆటో నడపడం భారంగా మారిందని..ఇక మళ్లీ పాత రోజుల్లో మాదిరిగా రిక్షా నడ
పెంచిన ఇంధన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం నిరసనలు, మోదీ దిష్టిబొమ్మ దహనాలు చేశారు. పాల్వంచ నటరాజ్ సెంటర్లో �
కేంద్ర ప్రభు త్వ అసమర్థత విధానాలతోనే దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ విమర్శించారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యం�
కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడంపై ప్రజలు భగ్గుమంటున్నారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆయా పార్టీల నాయకులు, వినియోగదారులు ఆందోళనలు చేపట్టారు. పెంచిన ధ�
ఇంధన ధరల పెంపుతో రిటైల్ డీలర్లకు కలిగే ప్రయోజనం నామమాత్రమేనని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అమరేందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏండ్ల తర�
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపిందని విమర్శిస్తూ సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలో ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భ�
పెంచిన పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఎం నల్లగొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.
ఇరాన్పై కొనసాగుతున్న యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హొర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోనున్నది. దీంతో ఇటీవల భగ్గుమన్న ము