కాంగ్రెస్ పాలన వచ్చి తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు దాపురించాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ �
తీయని పండ్లు ఎన్నో ఉన్నాయి. ఆ తీయని పండ్లలో సీతాఫలానికి సాటి రాగల ఫలం మరోటి లేదు. సీతాఫలం తీపిలో రారాజు. సీతాఫల చెట్టు తెలంగాణలో అన్నిచోట్లా కనిపిస్తుంది. అత్యల్ప వర్షపాతం ఉండే భూముల్లో సీతాఫల మొక్కలు సహజ
హైదరాబాద్కు చెందిన మూగాల ప్రభాకర్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు చిన్నతనం నుంచే వ్యవసాయం అంటే మక్కువ. అదే ఆసక్తితో కోనరావుపేట మండలం ధర్మారంలో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, దశరథ వ్యవసాయ క్షేత్రాన్ని
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలోని రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన రోడ్లను గుర్తించి వాటిని జాతీయ రహదార�
అవకాడో పండు ఎంతో విశిష్టమైనదని, అధిక దిగుబడులకు ఉత్తమమైన మేలు రకం పంట అని కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ నీరజా ప్రభాకర్ అన్నారు. మంగళవారం స్థానిక ఫలపరిశోధన కేంద్రంలో అ�
ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువగా పత్తి, సోయాబీన్, కంది, శనగ, గోధుమ, జొన్న పంటలను సాగు చేస్తారు. ఏటా వానకాలంలో జిల్లాలో 5 లక్షల ఎకరాల వరకు పంటల సాగు విస్తీర్ణం ఉంటుండగా, 80 శాతం మంది పత్తినే వేస్తారు. జూన్ల
పోషకాలు మెండుగా ఉండే పండ్లలో దానిమ్మ పండ్లు ముందువరసలో ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదని క్లీవ్ల్యాండ్ క్లినిక్ పోషకాహార నిపుణులు జులియా �
హాట్ సమ్మర్లో నిస్సత్తువ, అలసటతో చిన్న పనులు చక్కబెట్టేందుకు కూడా ఓపిక లేదని నిట్టూరుస్తుంటారు. అలసట మాయమై తక్షణ శక్తి సమకూరాలంటే మెరుగైన ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబ�
Yubari Melon | ప్రపంచంలో అనేక రకాల ఫలాలున్నాయి. ఒక్కో పండు ఒక్కో ప్రత్యేకతలతో పాటు ధరలూ వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా పండ్ల ధర రూ.400 నుంచి రూ.500 వరకు ఉంటాయి. భారత్లో సాధారణంగా ఎక్కువగా యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, నారింజ, �