ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్) అనే మొబైల్ యాప్ ద్వారా హాజరు వేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తున్నది. ఈ నిర్ణయ�
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు(ఎఫ్ఆర్ఎస్)ను శనివారం నుంచి అమలుచేయనున్నారు. హాజరు నమోదు కోసం టీజీ డీఐఈ ఎఫ్ఆర్ఎస్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
పోషణ్ ట్రాకర్ యాప్లో ఫేస్ క్యాప్చర్ ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఒకే ఆన్లైన్ యాప్ విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్యూనియన్ సిఐటియు హనుమకొండ జ�
FRS | ఉపాధ్యాయుల హాజరు నమోదు కోసం ఫేసియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) విధానాన్ని విద్యాశాఖ ఆగస్టు 1న ఆడంబరంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. పాఠశాల విద్యాశాఖలో డీఎస్ఈ- ఎఫ్ఆర్ఎస్ అనే యాప్ ఉండగా.. రెండేళ్�
రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో పేషియల్ రికగ్నిషన్(ఎఫ్ఆర్ఎస్) హాజరును అమలుచేయనున్నారు. అంతేకాకుండా రోజువారి హాజరును సైతం మానిటరింగ్ చేస్తారు. విద్యార్థుల హాజరును ప్రతిరోజూ, ప్రతి నెలా �
రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు రేవంత్ సర్కారు భయపడిందా? ఎన్నికల ముందు టీచర్లతో ఎందుకు పెట్టుకోవడమని వెనక్కి తగ్గిందా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి.
ప్రైవేట్ స్కూళ్లకు 9 గంటలకే అంటే 9లోపు.. 10 గంటలకే అంటే 10 గంటలకే టీచర్లు వస్తారు. అదే సర్కారు బడులకు 9 అంటే 10 గంటలకు, 10 అంటే 11 గంటలకొచ్చేవాళ్లున్నారు.