భారత స్వతంత్ర వజ్రోత్సవాలను ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వజ్రోత్సవాలకు వన్నె తెస్తున్నారు. శనివారం సరూర్నగర్
Freedom Run | ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందని ఉత్సవాల కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు అన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా శనివారం జీహెచ్ఎంసీ
ప్రారంభించిన ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాలియా,ఆగస్టు 11: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా పోలీసుశాఖ ఆధ్వర్యలో ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. యువతలో స్వాతంత్య్ర �
జాతీయ పతాకాలతో పరుగులు త్యాగధనుల స్మరణతో ఫ్రీడం రన్ పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు వైభవంగా స్వతంత్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 11: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొన�
కామారెడ్డి : అమరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో పాత జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఫ్రీడం రన్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల�
Sabitha Indra reddy | ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర స్ఫూర్తి చాటేలా రాష్ట్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బానిస సంకెళ్లు తెంచుకొని యావత్ భారతవణి
Minister Niranjan Reddy | స్వాతంత్య్రం అంటే ఒక్క రోజు చేసుకునే వేడుక కాదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఎలాంటి పాత్రలేని వారు, బ్రిటిష్ పాలకులకు తొత్తులుగా వ్యవహరించిన వారు
Satyavathi rathod | స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో ప్రజలంతా
Minister Indrakaran reddy | జాతీయ పతాక కీర్తిని నలుదిక్కులా చాటాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని నిర్మల్లోని శ్యాంఘడ్ కోట నుంచి ఎన్టీఆర్ స్టేడియం
Freedom Run | స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడమ్ రన్ను (Freedom Run) ఘనంగా నిర్వహిస్తున్నారు. ఫ్రీడమ్ రన్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్దఎత్తున