ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డున పడేసిందని జడ్చర్ల ఆటో యూనియన్ అధ్యక్షుడు షేక్హాజీ అన్నారు. ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకాన�
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరు తో ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం తమ ఆదాయానికి గండికొట్టిందని ఆటోవాలాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఆటో యూనియన�
‘ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో మా బతుకుదెరువు పోయింది.. వేలాది మంది జీవితాలు ఆగమవుతున్నయ్.. మేం ఎట్లా బతకాలె’ అంటూ ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబాబాద్, జనగామ జ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రంలో ఆదివారం ఆటోవాలాలు బంద్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయడాన్�
ఆటో కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు మా పొట్ట కొట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తాము స్వాగతిస్తున్నామని, కానీ ఈ పథకంతో తాము ఉపాధి కోల్పోయామన�
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల మహిళలు ఆటోలు ఎక్కడం లేదని, దీంతో ఉపాధి కోల్పోయామని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్�
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నదని ఆటోవాలాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేవలం పురుషులు మాత్రమే ఆటోల్లో ప్రయాణిస్తే తమకు గిట్టుబాటు కాదని, వచ్చే ఆదాయం పెట్రోల్�
ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని ఎక్కడెక్కడ నుంచో వచ్చారు. తిరుగు ప్రయాణంలో సరిపడా బస్సు లు లేక రోజంతా ఇక్కడే చిక్కిపోయారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు ఆర�