ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని రవీంద్రమోడల్ స్కూల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా శిబిరం �
హెల్త్ ఇన్సూరెన్స్ సేవల సంస్థ స్టార్ హెల్త్..తన హోమ్ హెల్త్కేర్ సర్వీసులను మరిన్ని నగరాలకు విస్తరించింది. రెండేండ్ల క్రితం ప్రారంభించిన ఈ సేవలకు కస్టమర్ల నుంచి విశేష స్పందన రావడంతో మరో 100 ప్రాంతా�
గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిమ్స్లో ఉచితంగా వైద్య సేవలందించేందుకు యూకే వైద్య బృందం దవాఖానకు రానున్నదని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప తెలిపారు.
అమ్మానాన్నల లక్ష్యం నెరవేర్చడమనేది ఏ కొడుకుకైనా గొప్ప సంతోషాన్నిస్తుంది. అందులోనూ ఆ లక్ష్యం సామాజిక సేవే.. అయితే, అది జనమందరి సంబురంగా మారుతుంది. తల్లిదండ్రులకు గొప్ప సంతృప్తినిచ్చే విధంగా సేవలందిస్తు�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్కు క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరైంది. దీంతో అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారు, పురుగులు మందు తాగిన వారు, గుండెపోటు బాధితులక�
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు బీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్సీలు, పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తూ కార్పొరేట్స్థాయి వైద్యం అందిస్తున్నది.
జిల్లాలోని 436 మంది పోడు భూముల లబ్ధిదారులకు వారి పొలాల్లో గిరి వికాసం పథకం కింద బోర్లు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందుకు సం బంధించి వెంటనే చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణర�
నిజామాబాద్ జిల్లా కేంద్ర దవాఖాన అత్యాధునిక వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. దవాఖానలో కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్త�
ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించడం అభినందనీయమని.. కార్మికులు ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ఉపయోగకరమని కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు అన్నారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లోని భవన ని
వికారాబాద్, ఏప్రిల్ 28 : రైతులకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణం మార్కెట్ యార్డులో వ్యవసా�
బ్లాక్ ఫంగస్ను ఆయుష్మాన్ భారత్లో చేర్చాలి : సోనియా | బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆయుష్మాన్ భారత్తో పాటు ఇతర ఆరోగ్య బీమా పథకాల్లో చేర్చాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ డిమాండ్ చేశారు.
కొవిడ్ రోగుల కోసం ఎల్బీనగర్లో ఉచిత ఐసొలేషన్ కేంద్రం ప్రైవేట్ భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఎల్బీనగర్, మే 18: అత్యాధునిక వసతులు, 24 గంటల పాటు ఉచిత వైద్య సేవలతో కూడిన ఐసొలేషన్ కేం