తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఆరు గంటల కరెంట్ అది కూడా రెండు విడుతలు లేదంటే మూడు అదీ కాకపోతే నాలుగు విడుతల్లో సరఫరా అయ్యేది. అరకొరగా వచ్చే కోతల కరెంట్తో పంటలు సరిగా పండక, పారిన మడులే మళ్లీ పారి రైతులు అరి�
Minister Mallareddy | ఉచిత విద్యుత్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తుడిచిపెట్టుకపోవడం ఖాయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండో రోజూ మంగళవారం రైతు సభలు విజయవంతంగా కొనసాగాయి. ఎవుసానికి మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రైతాంగం ఆగ్రహించింది.
వ్యవసాయానికి 3 గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని సిల్లీ మాటలు మాట్లాడుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఓ థర్డ్క్లాస్ ఫెలో అని, అతడికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్�
వ్యవసాయానికి మూడు గంటలు కరెంటిస్తే చాలని కాంగ్రెస్ అంటోందని, ఆ పార్టీ వద్దు.. మళ్లీ పాత రోజులొద్దని రైతులు స్పష్టం చేశారు. రైతులకు 24గంటల కరెంట్ వద్దని, మూడు గంటలు సరిపో తుందన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ
బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ పాలనను విమర్శిస్తే కొంచెం అర్థం చేసుకోవచ్చు. అవి రాజకీయ విమర్శలు అనుకోవచ్చు. కానీ ఆయన వాంతి చేసుకున్న అక్కసు తెలంగాణపై. రేవంత్రెడ్డికి విలువ ఇవ్వనవసరం లేదని హితులు అంటూ వు
అన్నదాతను ఆదుకుని వ్యవసాయాన్ని పండుగలా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడిగా దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారని, ఇది ఓర్వలేని కాంగ్రెస్ కళ్లబొల్లి మాటలతో కుటిల
Minister Dayakar Rao | కాంగ్రెస్ పార్టీ రైతులను ఎప్పుడూ పట్టించుకోలేదని, వ్యవసాయానికి ఎప్పుడూ సరిగా కరెంటు ఇవ్వలేదని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలపై టీడీప�
Minister KTR | టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ రమణ తండ్రి సంస్మరణ సభకు కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం