KTR | ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని, ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు.
‘అక్షర గోల్డ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో ఓ కంపెనీ స్థాపించి, అమాయక ప్రజల నుంచి రూ.50 లక్షలకు పైగా వసూలు చేసి పరారైన వైట్కాలర్ నేరస్తుడు పూరి కిరణ్ను సీఐడీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగిస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీస�
ఈజీ మనీకి అలవాటుపడి, సెల్ఫోన్లకు ఫేక్ లింకులు పంపి స్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న నలుగురు సైబర్ నేరస్తులను రామగుండం పోలీసులు జార్ఖండ్కు వెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం..
అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి అందినకాడికి అప్పులు చేసి ఉడాయించిన మోసకారి వ్యాపారి రేగొండ నరేశ్ 15 నెలల తర్వాత పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి 3.350 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జగిత్యాల డీ�
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వివిధ కేసుల్లో చీటింగ్కు పాల్పడిన ఘరానా మోసగాడు ఎండీ రిజ్వాన్ను పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 17 తులాల బం గారు ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వా�
వ్యాపారాల కోసం రాజకీయాలు చేయడం కోమటిరెడ్డి సోదరులకు పరిపాటని, ఇప్పుడు కూడా కాంట్రాక్టు కోసమే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పంచన చేరాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. రాజీనామ
ఆన్లైన్లో పేకాటాడుతున్న వారు తెలివి మీరుతున్నారు. ఆన్లైన్లో వివిధ యాప్లను డౌన్లోడ్ చేసుకొని.. జూదమాడి.. డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఆపై యంత్రం తయారు చేసిన మనిషితో పేకాట ఆడించి.. నిండా ముంచారని వి�
మొదటి భార్యను చంపేశాడు. జైలుకు వెళ్లి వచ్చాడు. 40 ఏండ్ల వయస్సులో 21 ఏండ్ల యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడి అప్పటికే నలుగురు పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టి పెండ్లి చేసుకున్నాడు. విషయం తెలిసిన భార్య నిలదీ
మోదీ అంటే మోసం, దగా అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు అన్నారు. నమ్మకద్రోహి నరేంద్రమోదీకి తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. మోదీ తెలంగాణలో పర్యటించడమంటే ఇక్కడి ప్రజలను మోసం చేయడమేనని దుయ్యబ