Share Market | భారత ఈక్విటీ మార్కెట్లో ఈ వారం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ (FPIs) భారీగా పెట్టుబడులు పెట్టారు. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) ప్రకారం.. జూన్ 23 నుంచి జూన్ 27 వారంలో విదేశీ పెట్టుబడిదా�
వరుసగా రెండు నెలలపాటు దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీగా నిధులు చొప్పించిన విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఏప్రిల్ నెలలో మాత్రం రూ.8,700 కోట్ల పెట్టుబడులను తరలించుకుపోయారు. అమెరికా బాండ్ ఈల్డ్ రేట్లు భా�
గత రెండు నెలలుగా భారీ విక్రయాలు జరిపిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) భారత్ స్టాక్ మార్కెట్లో మళ్లీ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. ఈ మార్చి నెల తొలివారంలో రూ. 11,823 కోట్ల విలువైన షేర్లను కొ�
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల్లు (ఎఫ్పీఐలు), వాటి అనుబంధ సంస్థల ఉద్యోగులమంటూ కొంతమంది మోసపూరిత ట్రేడింగ్ స్కీములను ఆఫర్ చేస్తున్నారంటూ ఇన్వెస్టర్లను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ హెచ్చరించింది.
ఉవ్వేత్తున ఎగిసిన స్టాక్ మార్కెట్లు అంతే వేగంతో కిందకు పడిపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు(ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకోవడంతోపాటు ఐటీ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురికావడంతో గురువార�
అమెరికా బాండ్ ఈల్డ్స్ రేటు 3.9 శాతం నుంచి 4.15 శాతానికి పెంచడం వల్లనే ఎఫ్ఐఐలు తమ నిధులను తరలించుకుపోయారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ఎఫ్ఐఐలను అమ్మకాలవైపు నడిపించాయి.
భారత్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చేస్తున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు (ఏయూఎం) రికార్డుస్థాయికి చేరుకున్నాయి.
కొత్త కనిష్ఠం వద్ద ముగిసిన కరెన్సీ విలువ ముంబై, జూన్15: అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ బలోపేతం కావడంతో దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి కొత్త కనిష్ఠ స్థాయి వద్ద ముగిసింది. బుధవారం ఇంటర్బ్యాంక్ ఫారిన�
667 బిలియన్ డాలర్లకు చేరిక న్యూఢిల్లీ, నవంబర్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్పీఐ) దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఓ తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం �