Road Accident | నల్గొండ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం నర్సర్లపల్లి వద్ద బుధవారం సాయంత్రం కారు అదుపు తప్పి బైకును ఢీకొట్టింది. ఆ తర్వాత కారు సైతం రోడ్డుపై పల్ట�
Road Accident | హన్మకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును టిప్పర్ ఢీకొట్టింది. కటక్షాపూర్ - ఆత్మకూరు మధ్య ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడడంతో అక్కడికక్కడే దుర్మరణం �
Road Accident | వంతెనపై నుంచి ఆటో బోల్తాపడిన సంఘటనలో నలుగురు చిన్నారులు దుర్మరణం చెందారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో చోటు చేసుకున్నది. కుక్కునూరు మండలం వేలేరు వంతెనపై నుంచి ఆటో ప్రమాదవశాత్తు వాగులో పడిపోయి�
Road Accident | రంగారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎంను సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ ప�
Road Accident | సంగారెడ్డి జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్ మండలం కన్సాన్పల్లి వద్ద నాందేడ్ - అకొలా జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు - కారు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో
చండీగఢ్ : హర్యానా గురుగ్రామ్లోని ఢిల్లీ – జైపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం ప్రకారం.. బి�
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొట్టుకున్న సంఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన 161వ జాతీయ రహదారి మద్నూరు మండలం మెనూరు వద్ద సోమవారం చోట�
లక్నో : ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శాండిలా పోలీస్స్టేషన్ పరిధిలో వేగంగా వచ్చిన బస్సు బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా నలుగురు వ్యక్తులు మృతి చెందారు. శాం�
చండీగఢ్ : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పంజాబ్ టర్న్ తరన్ జిల్లాలో జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కపుర్తలా నుంచి ఫతేబాద్కు బైక్పై బయలుదేరారు. ఈ
ఇస్లామాబాద్ : కరాచీలోని పాకిస్తాన్ యూనివర్సిటీలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయాలకు గురయ్యారని జియో టీవీ పేర్కొంది. కరాచీ యూనివర్సిటీలోని కన్ఫ్యూ
అమరావతి : తిరుపతి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి శివారులోని పూతలపట్టు – నాయుడుపేట రహదారిపై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా.. మరో తొమ్మిది మంది గాయ
Accident | సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Accident) నలుగురు మృతిచెందారు. జాతర వెళ్తుండగా ఇద్దరు, మద్యంమత్తులో కారు నడపడంతో మరో ఇరువురు అక్కడికక్కడే మరణించారు.
Four killed in accident | ఏపీ కర్నూలు జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కారు బావిలో పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఎమ్మిగనూరు వద్ద ఎర్రకోట వద్ద ఘటన జరిగింది. బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో క�
four killed in road accident | ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కొమరోలు మండలం
తాటిచెర్లమోటులో ప్రమాదం వద్ద ట్రాలీ ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు
అక్కడికక్కడే దుర్మరణం
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో నలుగురు కరోనా కాటుకు బలయ్యారు. రాష్ట్రంలో కొత్తగా 38,055 మందికి పరీక్షలు నిర్వహించగా 6,996 మందికి కరోనా సొకింది . ప్రసుత్తం 36,108 కరోనా యాక్టివ్ కేస�