Accident | సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Accident) నలుగురు మృతిచెందారు. జాతర వెళ్తుండగా ఇద్దరు, మద్యంమత్తులో కారు నడపడంతో మరో ఇరువురు అక్కడికక్కడే మరణించారు.
Four killed in accident | ఏపీ కర్నూలు జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కారు బావిలో పడిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ఎమ్మిగనూరు వద్ద ఎర్రకోట వద్ద ఘటన జరిగింది. బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో క�
four killed in road accident | ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కొమరోలు మండలం
తాటిచెర్లమోటులో ప్రమాదం వద్ద ట్రాలీ ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు
అక్కడికక్కడే దుర్మరణం
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో నలుగురు కరోనా కాటుకు బలయ్యారు. రాష్ట్రంలో కొత్తగా 38,055 మందికి పరీక్షలు నిర్వహించగా 6,996 మందికి కరోనా సొకింది . ప్రసుత్తం 36,108 కరోనా యాక్టివ్ కేస�
Four killed in road accident at Sangareddy | సంగారెడ్డి జిల్లా డిండ్గి వద్ద శనివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎనిమిది నెలల చిన్నారి సహా నలుగురు దుర్మరణం పాలయ్యారు. కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం.. కారు అదుపు �
Baramulla | కుండపోత వర్షాలు.. నలుగురు మృత్యువాత | జమ్ముకశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో ఆదివారం కుండపోత వర్షాలకు ఆకస్మిక వరదలు పోటెత్తాయి. వరదల్లో చిక్కుకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం �
డివైడర్ను ఢీకొట్టిన వాహనం.. నలుగురు దుర్మరణం | త్తరప్రదేశ్లో ఆగ్రాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఇన్నర్ రింగ్ రోడ్ టోల్ ప్లాజా సమీపంలో రహంకల యమునా వంతెనపై స్కార్పి�
పెళ్లింట విషాదం.. విద్యుత్ షాక్తో నలుగురు మృతి | పెళ్లింట విషాదకర ఘటన చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలో చోటు చేసుకున్నది.
తమిళనాడు రసాయన పరిశ్రమలో ప్రమాదం.. నలుగురు మృతి | తమిళనాడులో రసాయన పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. కడలూర్ ఓ రసాయన పరిశ్రమలో ప్రమాదశాత్తు బాయిలర్ బుధవారం పేలింది.
తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం | తూర్పుగోదావరి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సామర్లకోట వద్ద లారీ కారును ఢీకొట్టింది.
భువనేశ్వర్ : ఒడిశాలోని అనుగుల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జరపడ సమీపంలో 55వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం గ్యాస్ ట్యాంకర్ – అంబులెన్స్ ఢీ కొట్టుకున్న సంఘటనలో నలుగురు వ్యక్తులు మృతి �