రైతులను మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతన్నలే పాతరేస్తారని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. సోమవారం ఖిలా వరంగల్ పెట్రోల్బంకు జం క్షన్ వద్ద నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
అరవై లక్షల మంది బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఆప్తుడు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని, ఆయన 20 ఏళ్ల పాటు సేవలందించినందుకు పార్టీ ఎప్పటికీ రుణపడి ఉంటుందని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్క�
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం లేదు.. కొత్త స్కీములు లేవు.. అన్నీ స్కాములే.. సమస్యలపై ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరించడమే గాక అక్రమంగా కేసులు.. అరెస్ట్లు చేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేనిపక్షంలో క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకోవాలని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బల్దియా అధికారులు విఫలం అవుతున్నారని, మేయర్ గుండు సుధారాణి అభివృద్ధి పనుల్లో పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విమర్శించారు.
ప్రజల ప్రాణాలు పోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేదా? అని, ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం దవాఖానలో మౌలిక వసతుల ఊసే ఎత్తడం లేదని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ధ్వజమ
కాకతీయ కళాతోరణం, చార్మినార్ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తామని, ఇవి రెండు రాచరిక వ్యవస్థ చిహ్నాలని సీఎం హోదాలో రేవంత్రెడ్డి అనడం దేనికి సంకేతమని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్న
ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ను, తెలంగాణ అభివృద్ధిపై చిన్నచూపు చూసిన బీజేపీని చిత్తుగా ఓడించాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్
ఎల్ఆర్ఎస్(ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం) ఫీజు వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ కదం తొక్కింది. ఈమేరకు ఫీజును రద్దు చేసి ఉచితంగా చేయాలనే డిమాండ్తో బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తం�
గులాబీ దళపతి, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేక్లు కట్ చేసి, పటాకులు పేల్చి స�