సంగారెడ్డి జిల్లా ప్రజల గుండెకాయ, కోట్లాది మందికి తాగు, సాగునీరు అందించే జీవనాడి అయిన సింగూరు జలాశయం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార పార్టీ నేతల అక్రమ సంపాదనకు అడ్డాగా మారిందని అందోల్ మాజీ ఎమ్మ�
సింగూర్ ముంపు భూముల్లో జరుగుతున్న అక్రమాలను మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ను కలిస�
తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. మంగళవారం వట్పల్లిలోని వెంకట్ఖ్వాజా ఆశ్రమంలో ప్రత్యేక పూజలు చేసి ముఖ్య కార�
మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిర�