రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం ఆలైన్మెంట్లో ఎలాంటి మార్పులు జరగపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయకుంటే సీబీఐ విచారణ కోరాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సవాల్ విసి�
రుణమాఫీ విషయంలో శనివారం వేల్పూర్ ఎక్స్రోడ్డు వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో రైతుల అనుమతితో సీఎం రేవంత్రెడ్డికి లేఖను పంపిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి చెప్పారు. ఆ లేఖను ధర్నా
రుణమాఫీ పేరిట సీఎం రేవంత్రెడ్డి రైతులను మోసం చేశారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. రూ.2లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల ముందు కల్లబొల్లి వాగ్దాన�
రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యంతో పదేండ్లలో తొమ్మిది శాతం పచ్చదనాన్ని పెంచుకోగలిగామని ఎమ్మెల్యే వేముల అన్నారు
మలిదశ ఉద్యమానికి వేల్పూర్ మండలం మోతె గ్రామం దిక్సూచిగా నిలిచింది. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే మద్దతునిస్తామని 2001 మే 5వ తేదీన మోతె గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మాన
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (సోమవారం)ఇందూరుకు నేపథ్యంలో ఆయన పర్యటన వివరాలను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి బీఆర్ఎస్ జిల్�
బోధన్ ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్రెడ్డి అహంకారం, నిరంకుశత్వం ప్రదర్శిస్తున్నారని, ఆయనకు లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతిపక్ష �
రైతుల మేలు కోసం పీఏసీఎస్లకు ఎన్నో సేవలందించిన బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిపై విమర్శలు చేయడం సమంజసమేనా అని కోనసముందర్ పీఏసీఎస్ చైర్మన్ సామ బాపురెడ్డి ప్రశ్నించారు. సోమవారం