గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన వద్ద మూడు గుంటల స్థలంలో మాజీ కార్పొరేటర్ ఒకరు అక్రమ నిర్మాణం చేపడుతుంటే నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని, ఆ మాజీ ప్రజాప్రతినిధి నగరంలో ఏం చేసి
అమీర్పేట్ డివిజన్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. సీఎం అంతటి వ్యక్తి వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటిస్తున్నారంటే.. ఆయన వెంట అధికారులు కచ్చ�
రామగుండం నగర పాలక సంస్థ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిదంటూ 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘మాయం వెనుక మర్మమేమిటో..’ శీర్షికన ప్రచు�
రామగుండం నగర పాలక సంస్థను 60 డివిజన్ లుగా అప్ గ్రేడ్ చేస్తూ అధికారులు రూపొందించిన ముసాయిదాను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆమోదించడంలో కార్పొరేషన్ అధికారులు సఫలీకృతులయ్యారనీ, మొత్తానికి అధికార పార్టీ
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గోదావరిఖని శివారు శ్మశాన వాటికలో తెల్లకార్డు కలిగిన వారికి కల్పించిన ఉచిత అంత్యక్రియలు ఎందుకు ఎత్తివేయాల్సి వచ్చిందని, అదొక్కటే కార్పొరేషన్ కు భారంగా మారిందా..? అని 25వ డివిజన�
గడిచిన ఏడాది మాసంలో నగర పాలక సంస్థ లావాదేవీలకు సంబంధించి సమగ్ర వివరాలు కావాలని ఒక మాజీ కార్పొరేటర్ సమాచార హక్కు (స.హ) చట్టం ద్వారా దరఖాస్తు చేయగా, నెల రోజులుగా సమాచారం ఇవ్వకపోగా చివరకు జిరాక్స్ లకు రూ.5వేలు