ముడా కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గౌరవంగా పదవికి రాజీనామా చేయాలని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యెడియూరప్ప సూచించారు. ఈ కుంభకోణంలో సిద్ధరామయ్యను విచారించేందుకు గవర�
మైనింగ్ కింగ్గా పేరుగాంచిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తిరిగి బీజేపీలో చేరారు. బెంగళూరులో సోమవారం మాజీ సీఎం యెడియూరప్ప, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర ఆయనకు కండువా కప్పి పార్టీలోక�
అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించే రామ్ లల్లా విగ్రహంపై నిర్వాహకులు ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. స్వామి శంకరాచార్య విజయేంద్ర, ఇతర స్వాములను సంప్రదించి వారి సలహాలు, సూచనల మేరకు తుది విగ్రహ ఎంపిక
కర్ణాటక బీజేపీ అసంతృప్త ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సొంత పార్టీకి తీవ్ర హెచ్చరికలు చేశారు. తనను పార్టీ నుంచి బహిష్కరిస్తే.. యెడియూరప్ప నేతృత్వంలోని మునుపటి బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ కుంభ�
కరెంటు కోతలు, లోడ్ షెడ్డింగ్తో కర్ణాటక రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆ రాష్ట్ర మాజీ సీఎం యెడియూరప్ప అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్క
గదీశ్ శెట్టర్ ఎట్టిపరిస్థితుల్లో గెలవలేడు’ అంటూ మాజీ సీఎం యెడియూరప్ప చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. దీనిని తమ అస్తిత్వానికి సవాల్గా లింగాయత్ మఠాలు భావిస్తున్నాయి.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరపాలని బెంగళూరు అదనపు సిటీ సివిల్ సెషన్స్ జడ్జి �