అందమైన చెట్లు.. అరుదైన పండ్ల మొక్కలతో ఉమ్మడి రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిన మాల్తుమ్మెద ఉద్యాన వన క్షేత్రం నేడు అంతులేని నిర్లక్ష్యానికి గురవుతున్నది. రేవంత్ సర్కారు ఒక్క రూపాయీ కూడా విదల్చక పోవడంతో పి�
సీఎం రేవంత్రెడ్డి మొదలుకొని కాంగ్రెస్ నాయకులంతా మాటలు చాలించి ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ముంపు గ్రామాల నిర్వాసితులు 400మందికి రావాల్సిన రూ.448కోట్లను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని గజ్వేల్ బీఆర్�
కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పదవుల పందేరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఆరుగురికి అవకాశం లభించింది. రాష్ట్రస్థాయిలో వివిధ కార్పొరేషన్లకు వీరిని చైర్మన్లుగా నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్�
జైపూర్ మండలం ముదిగుంట గ్రామానికి దారి తప్పి వచ్చిన చుక్కల దుప్పిని కుక్కలు వెంబడించాయి. ఈ క్రమంలో గ్రామ శివారులో స్సృహతప్పి పడిపోయింది. గమనించిన గ్రామాస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మైనార్టీలకు తగిన గుర్తింపు లభించిందని, అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవించే ఏకైక పార్టీ బీర్ఎస్ అని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్�
తెలంగాణ సర్కారు అడవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని అటవీ అభివృద్ధి శాఖ వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్
రంగారెడ్డి జిల్లాలో అంతరించిపోయిన అడవుల సంరక్షణలో భాగంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమానికి అటవీ అధికారులు సిద్ధమయ్యారు. నగరం చుట్టూ విస్తరించి ఉన్న రంగారెడ్డిజిల్