విదేశీ విద్యార్థులకు సంబంధించి యూకే ప్రభుత్వం కొత్త ఇమిగ్రేషన్ నిబంధనను ప్రకటించింది. ఇక నుంచి యూకేలోని విద్యాలయాల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు మాత్రమే వారి కుటుంబసభ్యులను డిపెండెంట్లుగా యూకే�
దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో చేరాలనుకొనే విదేశీ విద్యార్థుల కోసం ‘ఎడ్యుకేషన్ ఇండియా’ పేరిట కొత్త పోర్టల్ ప్రారంభించినట్టు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తెలిపింది.
మన దేశంలో చదువుకొనేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. దేశంలోని వివిధ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు, యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థులు తరలివస్తున్నారు.
విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా అంతర్జాతీయ విద్యార్థులకు అన్లిమిటెడ్ సీట్లను కేటాయించాలని నిర్ణయించింది.
ఓయూలో వెయ్యి మందికి పైగా విదేశీ విద్యార్థులు యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్లు డిగ్రీ తర్వాత ఉన్నతాభ్యాసం ఇక్కడే.. నాణ్యమైన విద్య, చక్కటి ఫ్యాకల్టీ వల్లే ఆసక్తి సిటీబ్యూరో, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఉస్మా�
ఇండియాకు క్యూ కడుతున్న విదేశీయులు భారత విద్యార్థులు విదేశాలకు వెళ్తుంటే.. మన దేశం బాట పడుతున్న పరదేశీయులు 2019-20లో 49 వేల మంది చేరిక తెలంగాణలోనూ 2 వేల మంది చదువు హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో చ�
బీజింగ్: భారత్ సహా విదేశీ విద్యార్థులను ప్రస్తుతానికి అనుమతించబోమని చైనా మరోసారి స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఈ మేరకు విధించిన ఆంక్షలు కొనసాగుతాయని సోమవారం తెలిపింది. చైనాలో విద్యనభ్యసించే విదేశ