రియల్ రంగంలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్యకాలంలో విదేశీ పెట్టుబడిదారులు కేవలం 11 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయని అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ వెస్ట�
దేశంలోని బొగ్గు ప్రాజెక్టులు, బొగ్గు ఆధారిత ప్రాజెక్టులపై కేసులు వేసి, ఆయా ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేయడమే లక్ష్యంగా విదేశీశక్తులు పన్నిన కుట్రలపై ఇటీవల సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రముఖ పర్యావరణ �
దేశంలో విదేశీ నిధుల సహకారంతో నడుస్తున్న ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో)లు తమకు వస్తున్న నిధుల వివరాలను ప్రతి ఏడాది ప్రభుత్వానికి తెలపాలి. ఇప్పటివరకు అమలవుతున్న కొన్ని నిబంధనలను కేంద్రం సవరించింది. ఎఫ్సీఆ�
అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల డిస్క్లోజర్లు, ఈ గ్రూప్లో విదేశీ ఫండ్స్ వాటాల పరిమితులకు సంబంధించి నిబంధనల ఉల్లంఘన జరిగిందని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దర్యాప్తులో వెల్లడైనట్టు సంబంధిత వర్గాలు త�
BBC India: ఫెమా చట్టం కింద బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల వ్యవహారంలో బీబీసీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీబీసీ ఉద్యోగుల ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ను ఈడీ కోరింది.
ఎల్ఐసీ ఐపీవోలో పాలుపంచుకునేందుకు పలు విదేశీ సావరిన్, వెల్త్ ఫండ్స్ ఆసక్తి చూపిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. యాంకర్ ఇన్వెస్టర్ల ఇష్యూలో పెట్టుబడి పెట్టేందుకు స్థిరమైన, దీర్ఘక�