పతంగుల ఎగురవేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అదే విధంగా ప్రశాంతతకు భంగం కల్గించకుండా నిబంధనలు పాటించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. ఈ మేరకు బహిరంగ ప్రదేశాలలో(పబ్లిక్ ప్లేస్) లౌడ్ స
చైనా మాంజా ప్రాణాల మీదికి తెస్తున్నది. సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగుల ఎగురవేసేందుకు కొంత మంది నిషేధిత చైనా మాంజాను వాడారు. అవి రోడ్లు, చెట్లపై వేలాడుతూ మనుషులతోపాటు పశుపక్షాదులను సైతం గాయాలపాలు చేస్త�
సంక్రాంతి పండుగ వేళ సరదాగా పతంగులు ఎగురవేసిన పలువురు పిల్లలు ప్రమాదాల బారిన పడ్డారు. విద్యుత్తు తీగలకు తగిలిన పతంగులను తీసుకొనే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చనిపోగా, మరో �
పతంగుల సరదా.. పండుగ పూట విషాదం మిగిల్చింది. ఇద్దరు యువకులను బలితీసుకున్నది. పతంగి ఎగురవేస్తూ.. ప్రమాదవశాత్తు లిఫ్టు గుంతలో పడిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. మరో చిన్నారి విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందా�
పరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ శనివారం కలర్ ఫుల్గా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్లో వివిధ రకాల ఫుడ్ కోర్టులు. హస్తకళలు, చేనేత వస్ర్తాల స్టాళ్లు ఏర్పాటు �
TSSPDCL | విద్యుత్ స్తంభాలు, తీగలు లాంటి ఇతర ప్రమాదకర విద్యుత్ పరికరాలు లేని చోట పతంగులు ఎగురవేయడం మంచింది. బహిరంగ ప్రదేశాలు, మైదానాల్లో పతంగులు ఎగురవేయాలి.
ట్రాన్స్ఫార్మర్కు చిక్కిన పతంగిని తీసేందుకు వెళ్లిన ఓ ఎనిమిదేండ్ల బాలుడు గతేడాది కరెంటు తీగలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.. రెండో అంతస్తుపై పతంగి ఎగరేస్తూ గమనించకుండా కాలుజారి కిందపడి ఓ వ్యక్తికి తీవ్