Nalgonda | ఆ గడ్డన పుట్టడం శాపం... ఆ ఊర్లకు పోవాలంటే భయం.. గుక్కెడు నీళ్లు తాగాలంటే వణుకు.. ఇదీ దశాబ్దాలుగా గుండె మీద ఫ్లోరైడ్ బండ మోసిన నల్లగొండ జిల్లా దుస్థితి. కాకులు దూరని కారడవిలో లేదు ఆ ప్రాంతం. కాకలు తీరిన యో�
నీళ్లకోసం అరిగోసలు పడిన నల్లగొండ కన్నీళ్లను తుడిచిన కార్యసాధకుడు కేసీఆరేనని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2014కు ముందు మంచినీళ్ల కోసం పడ్డగోసల�
Minister Jagadish Reddy | ప్రజల బాధను ఏనాడు పట్టించుకున్న పాపాన పోని కాంగ్రెస్ నాయకులు నల్లగొండ ఉమ్మడి జిల్లాలో ఫ్లోరోసిస్ను పెంచి పోషించారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) ఆరోపించార�
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం గ్రామానికి చెందిన ఫ్లోరోసిస్ విముక్తి ఉద్యమ నాయకుడు, ఫ్లోరోసిస్ బాధితుడు అంశల అంశల స్వామి(37) శనివారం తెల్లవారుజామున మృతి చెందారు.
ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఫ్లోరోసిస్ సమస్య అనగానే స్వామి పేరు గుర్తుకొస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో స్వామి పోరాటం
ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతిచెందారు. 32 ఏండ్ల స్వామి.. ప్రమాదవశాత్తు బైక్పైనుంచి పడి చనిపోయారు. నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి చిన్నతనంలోనే
Munugode by poll | మర్రిగూడ మురిసిపోయింది. ఫ్లోరైడ్ భూతానికి, ఫ్లోరోసిస్ వైకల్యానికి చిరునామాగా పేరుపడ్డ ఈ గడ్డ మీద అమావాస్య చీకటి వెన్నెలై మెరిసింది. ఫ్లోరైడ్ వ్యతిరేక పోరాటంలో ముందుండి నిలిచిన ఫ్లోరోసిస్
Minister KTR | మునుగోడు నియోజకవర్గంలో ఒకప్పుడు నెలకొన్న ఫ్లోరోసిస్ పరిస్థితులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి పరిస్థితులను చూస్తే కళ్లల్లో నీళ�
అన్న అంటే తమ్ముడిని, చెల్లెల్ని తండ్రి తర్వాత తండ్రిలా చూసుకునేటోడంటరు. నాకు అన్నలేడు. కానీ, అన్నలేని లోటు తీర్చిండు కేటీఆర్ అన్న. ఈ జీవితంలో ఇంతగనం ఎన్నడూ సంతోషపడలే’ అని పట్టలేని సంతోషంతో చెప్తుతున్నడ�