Flood situation | గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు (Rains) కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. రాజస్థాన్ (Rajastan) రాష్ట్రంలోని సవాయ్ మాధోప
Flood Situation | ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంలో బ్రహ్మపుత్ర, బరాక్ సహా 15కుపైగా చిన్నా పెద్ద నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దాంతో పలు రాష్ట్రాలు వరద గుప్పిట్లో ఉన్నాయ�
CS Shanti Kumari | రాష్ట్రంలోని దాదాపు 11 జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించిందని, ఈ క్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. �
Boinapally Vinod Kumar | రాష్ట్రంలో వర్షా బీభత్సంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ( Union Minister Kisan Reddy ) అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ (Vinod Kumar) మండిపడ్డారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలి. అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైతే మందులు అందజేయాలి. గోదావరికి వరద పెరిగినందున వరద ముంపున
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నదని, నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు రానీయమని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
Gujarat Floods: రాజ్కోట్లో భారీ వర్షంతో ఓ కాలనీలో నీళ్లు ఆగిపోయాయి. దీంతో అక్కడ నిలిచి వాహనాలన్నీ నీట మునిగాయి. గిర్ సోమనాథ్ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. అనేక జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో వ�
అమరావతి : ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావానికి గురైన ప్రాంతాల్లో కేంద్ర బృందం సభ్యులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. తన రెండో రోజు పర్యటనలో భాగంగా శనివారం తిరుపతిలో ఏపీఎస్పీడీసీఎల్ రోడ్డు, ఎ�
అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వ తీరుపై ట్విటర్ ద్వారా మండిపడ్డారు. ‘ వరదల బీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే.. ప్రజల ఇళ్లు, వాకిళ్లు, పశు నష్టం, పంట నష్టం జరుగుతుంటే పట్టించు