MLA Sabitha Indra Reddy | జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో వరదముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించ డానికి మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్(KCR) ఎస్ఎన్డీపీ నిధుల నుంచి కోట్ల రూపాయలు కెటాయించారని మాజీ మంత్రి,ఎమ్మెల్యే సబితా ఇంద్�
శివనగర్ ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వానకాలంలో వరద నీటితో 60 ఏళ్లకు పైగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు పూనుకున్నది.
Minister Talasani | వరద ముంపుకు గురవుతున్న ప్రజల దీర్ఘకాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతోనే సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్ : నాలాల సమగ్ర అభివృద్ధితో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వరద ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కానున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం 45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బేగంపేటలోన�
హైదరాబాద్ : వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సోమవారం ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్ పేట నియోజకవర్గాల పరిధిలో ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రిం�
అంబర్పేట : బాగ్అంబర్పేట డివిజన్లోని మొయిన్ చెరువు నుండి మల్లిఖార్జుననగర్, బాపూనగర్, పటేల్నగర్, ప్రేంనగర్ మీదుగా ఎస్టీపీ వాటర్వర్క్ గేట్ వరకు ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే కాలేరు వ
కొండాపూర్,మాదాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ముంపు సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. గురువార�
పహాడీషరీఫ్: వర్షాల తగ్గే వరకు ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని నబిల్కాలనీ, మెట్రోసిటీ కాలనీలో వర్షపు నీ
చెత్త డంపింగ్ యార్డులుగా వరద కాల్వలు పూడికతీత పనుల్లో భారీగా బయట పడుతున్న పాత పరుపులు, చెద్దర్లు, కండోమ్స్ ఇంటింటికీ చెత్త సేకరిస్తున్నా మారని తీరు వర్షాకాలానికి ముందే అప్రమత్తమైన బల్దియా రూ.45.28కోట్లత
గ్రేటర్ వరద సమస్య నివారణకు శాశ్వత చర్యలు నాలాల విస్తరణ, ఆధునీకరణకు భారీ ప్రణాళిక గొలుసుకట్టు చెరువుల అనుసంధానం, నేరుగా మూసీలోకి మళ్లింపు రూ.858 కోట్లు కేటాయించిన ప్రభుత్వం త్వరలో ప్యాకేజీల వారీగా డీపీఆర�