Smog in Delhi : దేశ రాజధాని ఢిల్లీపై దట్టంగా పొగమంచు కమ్మింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంతటా పొగమంచు పరుచుకుంది. దాంతో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 201కి పడిపోయింది.
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి గత నెలలో 4 లక్షల ప్రయాణీకుల రాకపోకలుశంషాబాద్, జూలై 5: విమాన ప్రయాణాలు ఊపందుకున్నాయి. వేగంగా వ్యాక్సినేషన్, లాక్డౌన్ ఎత్తివేతలు.. ప్రయాణీకులలో ధైర్యం నింపుతున్నాయి. ఈ నేపథ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో భారత్ నుంచి అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తెలిపింది. ఈ నెల 25 నుంచి పది రోజుల పాటు భారత్ నుంచి విమాన ప్ర�
న్యూఢిల్లీ: కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశీయ విమాన సర్వీసులను తగ్గించబోమని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. గత ఏడాది కరోనా వల్ల దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కార�
రియాద్: కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసుల పునఃప్రారంభంపై సౌదీ అరేబియా కీలక ప్రకటన చేసింది. మే 17 నుంచి దేశంలోని అన్ని విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించనున్నట�