హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా నడిపే విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు చౌక విమానయాన సంస్థ స్పైస్జెట్ ప్రకటించింది. రెండు నెలల క్రితం ప్రారంభించిన ఈ విమాన సర్వీసుకు డిమాండ్ లేమి కారణంగా రద్దు చ
Air India | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య (Ayodhya)లో రామమందిరం ప్రారంభోత్సవం వేళ ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అయోధ్య నగరానికి విమాన సర్వీసులను నడపనున్నట్లు బుధవారం ప్రకటించింది.
జీఎమ్మార్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్కు సలాం ఎయిర్లైన్స్ నూతన సర్వీస్ను ప్రారంభించింది. ఈ నూతన సర్వీసును ఎయిర్పోర్టు సీఈవో ప్రదీప్ పణికర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల�
Thiruvananthapuram airport | కేరళ రాజధాని తిరువనంతపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయం (Thiruvananthapuram airport) లో ఈ నెల 23న 5 గంటలపాటు విమాన సర్వీసులు నిలిపివేయనున్నారు. ప్రసిద్ధ పద్మనాభస్వామి ఆలయ సాంప్రదాయమైన ‘ఆరట్టు’ ఊరేగింపు కోసం ఈ నిర్�
హైదరాబాద్ నుంచి సింగపూర్కు వారానికి 12 విమాన సర్వీసులు నడుపుతున్నట్టు సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. హైదరాబాద్కు విమాన సేవలు ప్రారంభించి 20 ఏండ్లు పూర్తికానున్న నేపథ్యంలో సంస్థ సర్వీసుల సంఖ్�
Smog in Delhi : దేశ రాజధాని ఢిల్లీపై దట్టంగా పొగమంచు కమ్మింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంతటా పొగమంచు పరుచుకుంది. దాంతో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 201కి పడిపోయింది.
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి గత నెలలో 4 లక్షల ప్రయాణీకుల రాకపోకలుశంషాబాద్, జూలై 5: విమాన ప్రయాణాలు ఊపందుకున్నాయి. వేగంగా వ్యాక్సినేషన్, లాక్డౌన్ ఎత్తివేతలు.. ప్రయాణీకులలో ధైర్యం నింపుతున్నాయి. ఈ నేపథ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో భారత్ నుంచి అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తెలిపింది. ఈ నెల 25 నుంచి పది రోజుల పాటు భారత్ నుంచి విమాన ప్ర�
న్యూఢిల్లీ: కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశీయ విమాన సర్వీసులను తగ్గించబోమని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. గత ఏడాది కరోనా వల్ల దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ కార�
రియాద్: కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసుల పునఃప్రారంభంపై సౌదీ అరేబియా కీలక ప్రకటన చేసింది. మే 17 నుంచి దేశంలోని అన్ని విమానాశ్రయాల నుంచి అంతర్జాతీయ సర్వీసులను ప్రారంభించనున్నట�