ఇటీవల తమ విమానాల రద్దు, ఆలస్యం కారణంగా ఏర్పడిన సంక్షోభం బారిన పడిన ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నామని, ముఖ్యంగా డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ప్రభావితులైన, ఎయిర్పోర్టుల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు పరిహ�
విమానాల రద్దు, ఆలస్యంతో గత వారం రోజులుగా దేశీయ విమానయాన రంగాన్ని అస్తవ్యస్తం చేసి సంక్షోభం సృష్టించిన ఇండిగో సంస్థపై కేంద్రం ఎట్టకేలకు చర్యలకు దిగింది. ఇక నుంచి ఇండిగో తన కార్యకలాపాలను 10 శాతం తగ్గించుకో�
దేశంలోని అతి పెద్ద ఎయిర్లైన్ సంస్థ ఇండిగో గురువారం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్తోసహా ఇతర విమానాశ్రయాలలో 550కిపైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసింది. నిర్వహణా సమస్యలు చుట్టుముట్టడం�
బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్పై భారత్ క్షిపణి దాడులకు దిగటంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో విమాన రాకపోకలు రద్దయ్యాయి. శ్రీనగర్, లేహ్, జమ్ము సహా 25 నగరాల్లోని విమానాశ్రయాల్ని తాత్కాలికంగా �
Air India Express | ‘ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్’కు చెందిన పైలట్లు, సిబ్బంది సామూహికంగా సిక్ లీవ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 80కుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఇబ్బందిపడిన గులాం నబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్త�
Go First | సంస్థ కార్యకలాపాల నిర్వహణలో సమస్యల సాకుతో ఈ నెలాఖరు వరకూ అన్ని విమాన సర్వీసులు నిలిపేసింది గోఫస్ట్. అయితే, పండుగల నేపథ్యంలో సిబ్బంది జూన్ నెల వేతనాలను వారి ఖాతాలో జమ చేసింది.
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గో ఫస్ట్ ఎయిర్లైన్స్ (Go First airline) మరోసారి తన విమాన సర్వీసులను రద్దుచేసింది (Flight cancellations). ఈ నెల 28 వరకు అన్ని రకాల సర్వీలను నిలిపివేస్తున్నామని (Flight operations) తెలిపింది.
వాషింగ్టన్: కోవిడ్ కేసుల నేపథ్యంలో అమెరికా విమానాలను ఇటీవల చైనా రద్దు చేసింది. అయితే చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ అమెరికా కూడా చర్యలు చేపట్టింది. చైనాకు చెందిన 26 విమానాలను �