బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్పై భారత్ క్షిపణి దాడులకు దిగటంతో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో విమాన రాకపోకలు రద్దయ్యాయి. శ్రీనగర్, లేహ్, జమ్ము సహా 25 నగరాల్లోని విమానాశ్రయాల్ని తాత్కాలికంగా �
Air India Express | ‘ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్’కు చెందిన పైలట్లు, సిబ్బంది సామూహికంగా సిక్ లీవ్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 80కుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఇబ్బందిపడిన గులాం నబీ ఆజాద్ ఆగ్రహం వ్యక్త�
Go First | సంస్థ కార్యకలాపాల నిర్వహణలో సమస్యల సాకుతో ఈ నెలాఖరు వరకూ అన్ని విమాన సర్వీసులు నిలిపేసింది గోఫస్ట్. అయితే, పండుగల నేపథ్యంలో సిబ్బంది జూన్ నెల వేతనాలను వారి ఖాతాలో జమ చేసింది.
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గో ఫస్ట్ ఎయిర్లైన్స్ (Go First airline) మరోసారి తన విమాన సర్వీసులను రద్దుచేసింది (Flight cancellations). ఈ నెల 28 వరకు అన్ని రకాల సర్వీలను నిలిపివేస్తున్నామని (Flight operations) తెలిపింది.
వాషింగ్టన్: కోవిడ్ కేసుల నేపథ్యంలో అమెరికా విమానాలను ఇటీవల చైనా రద్దు చేసింది. అయితే చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ అమెరికా కూడా చర్యలు చేపట్టింది. చైనాకు చెందిన 26 విమానాలను �