కెన్యాలో 28 మంది భారతీయుల బృందం ప్రయాణిస్తున్న బస్సు లోయలోకి పడిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. సోమవారం ఈ ప్రమాదం జరిగిందని ఖతార్లోని భారత ఎంబసీ ఎక్స్లో తెలిపింది.
Road accident | అతివేగం ఐదు ప్రాణాలు తీసింది. వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడటంతో డ్రైవర్ సహా ఐదుగురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్తోపాటు అందరూ మైనర్లే కావడం గమనార్హ�
Fire accident | ఉత్తరప్రదేశ్లో మంగళవారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. లక్నో జిల్లా కకోరిలోని హతా హజ్రత్ సాహెబ్ ప్రాంతంలోగల ఓ రెండంతస్తుల భవనంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆ ఇంట్లోని ఐదుగురు స
Road Accident | రాజస్థాన్లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిందౌన్ రోడ్డులో టెంపోను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహువ ప్రభుత్వ �
Louisville shooting | అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ సాయుధుడి తూటాలకు ఐదుగురు పౌరులు దుర్మరణం చెందారు. ఈ ఘటన కెంటకీలోని లూయిస్విల్లేలోని ఓ బ్యాంకు వద్ద సోమవారం ఉదయం జరిగింది.
Tragedy news | ఉత్తరప్రదేశ్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుడిసెకు నిప్పంటుకోవడంతో ఆ గుడిసెలో నివసిస్తున్న దంపతులు, వారి ముగ్గురు పిల్లలు సజీవ దహనమయ్యారు.
Accident | హర్యానా సిర్సా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెహనాఖేడా గ్రామ సమీపంలో సోమవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా
Five dead | మహారాష్ట్ర అమరావతిలో భవనం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ప్రభాత్ సినిమా ఏరియా ప్రాంతంలో
టెహ్రాన్ : ఇరాన్లోని అబాడాన్ నగరంలో పదంస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన 80 మంది వరకు చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బం�
న్యూఢిల్లీ: విష వాయువు ఐదుగురి ఉసురుతీసింది. ఒక కుటుంబంలోని మహిళతోపాటు నలుగురు పిల్లలు మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘోరం జరిగింది. షహదారా పరిధిలోని సీమాపురి ప్రాంతంలో ఒక ఇంట్లో నివాసం ఉంటు
Five dead in a family: తల్లి, తండ్రి, ముగ్గురు పిల్లలతో కళకళలాడే ఇంటి పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. పిల్లలు సందడి చేసిన ఇల్లు ఉన్నట్టుండి వల్లకాడైంది. కారణం ఏందో తెలియదుగానీ
Five dead in a family: కటుంబకలహాలు ఐదు నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. ఇంటి గొడవలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి.. భార్యకు, తన ఇద్దరు పిల్లలకు, మేన కోడలుకు విషమిచ్చి
ఐదుగురు కొవిడ్ రోగులు మృతి | ఆక్సిజన్ కొరత కారణంగా కొవిడ్ బారినపడిన చాలామంది అత్యవసర సమయంలో ప్రాణవాయువు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఇదే తరహా ఘటన జరి
లక్నో: ఇంటి పైకప్పు కూలడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగానే చనిపోయారు. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఒక ఇంట్లో భార్యాభర్తలు, ముగ్గురు పి