ఐదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి విక్రయించిన ఐదుగురు సభ్యుల ముఠాను చాంద్రాయణగుట్ట పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వీరి వద్ద నుంచి బాలికను సురక్షితంగా కాపాడి తల్లిదండ్రులకు అప్పగించా�
తేలికగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకు గంజాయి అమ్మకాలు చేపడుతూ ఎక్సైజ్ పోలీసులకు చిక్కుతున్నారు. మంచి పేరున్న కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నా దుర�
ఖాళీ స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసిన ఓ మహిళతో పాటు మరో ఐదుగురిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డీసీపీ సురేశ్కుమార్ వివరాలు వెల్లడించారు. ఉప్పుగూడలో నివాసముండే స�
ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఈ నెల 12న అర్ధరాత్రి తనపై సామూహిక లైంగిక దాడి జరిగిందని ఓ బాలిక(15) ఆరోపించింది. తనపై అయిదు మంది బస్సులో లైంగిక దాడి చేశారని తెలిపింది. బస్టాండ్లోని ఓ దుకాణం కాపలాదారు ఆమె దీన �
భూ తగాదాల నేపథ్యం లో దాయాదుల చేతిలో గు వ్వలి సంజీవ్ (28) దారుణ హ త్యకు గురైన ఘటనకు సంబంధించి ఐ దుగురిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. ఈమేరకు ఆయన ఊట్కూర్ పోలీస్ స్టేషన్లో విలేక�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనలో నిరసన తెలుపుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు నల్లబెలూన్లు గాలిలోకి ఎగరేశారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని పోలీసులు నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని మెజిస్ట్ర
నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. టాస్క్ఫోర్స్ బృందం దాడులు జరిపి.. నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమిషనర�
Leopard skin | అక్రమంగా పులి చర్మాన్ని విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ. పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిం�
Crime News | నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మిర్యాలగూడ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న అయిదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసినట్లు డిఐజి రంగనాధ్ తెలిపారు.