ప్రసిద్ధిగాంచిన పాలేరు జలాశయంలో రొయ్యలు, చేపల కోసం మత్స్యకారులు ప్రస్తుతం పరిగేరుకుంటున్నారు. ఇన్నాళ్లూ చేపలు, రొయ్యలతో కళకళలాడిన జలాశయం.. నేడు వెలవెలబోతోంది. నాడు విదేశాలకు ఎగుమతి చేసిన మొదటి రకం మంచిన
Health tips | మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా..? మీ జీవక్రియా రేటు పూర్తిగా మందగించిందా..? డైట్ పాటించినా వెయిట్ మాత్రం కంట్రోల్ కావడం లేదా..? బరువు తగ్గడం అనేది మీకు ఓ పరిష్కారం లేని సమస్యగా మారిపోయిందా..? అయితే ఇక
రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై చేప పిల్లలను చెరువులు, ప్రాజెక్టులలో విడుదల చేస్తున్నదని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ తెలిపారు. సోమవారం వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్పేట నందివాగు ప్రాజెక్ట్, విక
ఓవైపు భానుడి ప్రతాపం పెరిగిపోగా మరోవైపు చెరువులు ఎండిపోతున్నా యి. ఈ క్రమంలో ఎండ వేడిమిని భరించలేక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని చింతకాని గూడెపు చెరువులో చేపలు మృత్యువాతపడ్డాయి.
మానుకోట చెరువులో ఘటన ఆక్సిజన్ తగ్గడం వల్లేనని మత్స్య శాఖ అధికారి వెల్లడి మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 22: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నిజాం చెరువులో ముది రాజ్ సొసైటీ ఆధ్వర్యంలో పెంచుతున్న చేపలు వై�
మీనాల శృంగార సయ్యాటను ఎంతో హృద్యంగా కెమెరాతో బంధించిన ఫ్రాన్స్ అండర్వాటర్ ఫొటోగ్రాఫర్ ల్యూరెంట్ బాలెస్టాకు ఈ ఏడాది వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు వరించింది. 95 దేశాల నుంచి వచ్చి�
ఆసిఫాబాద్ జడ్పీచైర్పర్సన్ కోవ లక్ష్మి ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : తెలంగాణ ప్రభుత్వం మత్స్య కార్మికుల కోసం అమలు చేస్తున్న పథకాలతో రాష్ట్రంలో నీలి విప్లవం కొనసాగుతుందని ఆసిఫాబాద్ జడ్పీచైర్పర్సన
కోటగిరి : గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో పురుగుల మందు కలపడంతో చేపలు చనిపోయిన సంఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సోంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. సోంపూర్ గ్రామ పంచాయతీ పరిధి రాంగంగానగర్లో నివా�
ఉత్తరాదితో పాటు విదేశాలకూ ఎగుమతి సీఎం కేసీఆర్ ముందుచూపుతో సాకారం అర్హులందరికీ మత్స్య సొసైటీల్లో సభ్యత్వం మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్యాదవ్ రంగనాయకసాగర్లో చేపపిల్లల విడుదల తొలిరోజు రాష్ట్రవ్�
మంత్రి హరీశ్ రావు | రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒకప్పుడు చేపలంటే.. కోస్తా ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారనే భావన ఉండేదని
పాల్ఘర్: సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఆ మత్స్యకారుడు ఇంటికి కోటీశ్వరుడిగా తిరిగొచ్చాడు. అతని వలలో అనూహ్యంగా ఖరీదైన ‘ఘోల్’ చేపలు పడ్డాయి. మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన చంద్రకాంత్ తారే ఇటీవల సమ�
20 మందిపై కేసు..16 బైక్లు స్వాధీనంకురవి, జూన్ 8 : మృగశిర కార్తె రోజు చేపల కోసం జనం పోటీపడ్డారు. గ్రామస్థులతోపాటు పక్క గ్రామాల ప్రజలు వచ్చి అందినకాడికి చేపలను లూటీ చేసేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండల