దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్లో గురువారం ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ అదిరింది. ఈ నెల 10వ తేదీ వరకు దీనిని నిర్వహించనుండగా, మొదటిరోజు విశ�
రాష్ట్ర అవతరణ అనంతరం చేపట్టిన చెరువులు, కుంటల పునరుద్ధరణతో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతటా మత్స్యసంపద గణనీయం గా పెరిగిందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మహిళా మత్స్యకారులు ఆర్థిక స్వావలంబన సాధించే వి�
స్వరాష్ట్రంలో చెరువులు, కుంటల పునరుద్ధరణతో ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే కాకుండా రాష్ట్రమంతటా మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవా�
Fish Food Festival | తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్టాల్స్ను పరిశీలించ�
నోరూరించే ఫిష్ వంటకాల పండుగకు నగరంలోని సరూర్నగర్ ఇండోర్స్టేడియం సిద్ధమవుతున్నది. ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీవరకు రంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ‘ఫిష్ ఫుడ్ ఫెస్టివల్' నిర్వహించేందుకు అధిక
వరంగల్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో జూన్ 8 నుంచి 10 వరకు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. నర్సంపేట రోడ్డులోని ఓ సిటీ మైదానంలో మూడు రోజుల పాటు జరుగనుంది. 20 వరకు స్టాళ్లను ఏర్పాటు చేసి, నోరూరించే చేపల వంటక�
తెలంగాణ (Telangana) ఏర్పడితన తర్వాత మత్స్యరంగం ఎంతో అభివృద్ధి చెందిందని, మత్స్యకారులు సంతోషంగా ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. కులవృత్తులపై (Traditional Occupations) ఆధారపడి జీవిస్తున్నవారి కుట�
రాష్ట్ర దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ‘ఫిష్ఫుడ్ ఫెస్టివల్'ను నిర్వహించనున్నట్టు మత్స్య, పాడిపరిశ్రమల అ భివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
Fish Food Festival | వచ్చే నెలలో మృగశిర కార్తె సందర్బంగా ఫిష్ పుడ్ ఫెస్టివల్(Fish Food Festival ) ను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది.