Fined For Wasting Drinking Water | కర్ణాటక రాజధాని బెంగళూరు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తాగునీటి వృథాపై అధికారులు చర్యలు చేపట్టారు. 22 కుటుంబాలకు రూ.5,000 చొప్పున జరిమానా విధించారు. లక్షకు పైగా వసూలు చేశారు.
Air India fined | డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు రూ. 80 లక్షల భారీ జరిమానా విధించింది.ఫ్లైట్ డ్యూటీ టైమ్ నిబంధనలు, పైలట్లు, సిబ్బందికి సంబంధించిన భద్రతా మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు
Air India Fined | వీల్చైర్ ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధుడైన విమాన ప్రయాణికుడు మరణించాడు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించింది. ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింద�
Zomato, McDonald fined | వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తికి నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ అయ్యింది. దీంతో ఆ వ్యక్తి వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో జొమాటో, మెక్డొనాల్డ్కు లక్ష జరిమానా విధించింది.
గత నెల పారిస్ నుంచి న్యూఢిల్లీకి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించడంపై రిపోర్టు చేయకపోవడంతో మంగళవారం ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా విధించింది.
సీట్ బెల్ట్ ధరించనందుకు బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్కు అక్కడి పోలీసులు జరిమానా విధించారు. ఓ వీడియో చిత్రీకరణ కోసం.. ప్రయాణంలో ఉన్న సమయంలో ఆయన కొద్దిసేపు సీట్బెల్ట్ తొలగించారు.
ఇద్దరు పోలీసులు ఆ దంపతులను వేధించారు. వారి ఆధార్ కార్డులు చూపాలని అడిగారు. మొబైల్లో వాటిని చూపించగా సెల్ ఫోన్లను లాక్కొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత రోడ్డుపై ఉన్నందుకు రూ.3,000 జరిమానా చెల్లించాలని డిమాండ�
బెంగళూరు: కన్నడ భాష, అంకెలతో ఉన్న చెక్ను సరిగా అర్థం చేసుకోలేని ఎస్బీఐ బ్యాంక్ శాఖ తిరస్కరించింది. దీంతో ఒక వ్యక్తి వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో చెక్ను అగౌరవ పరిచి తిరస్కరించిన ఎస్�
బెంగళూరు: బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె ఖరీదైన కారును ర్యాష్గా డ్రైవ్ చేసింది. సిగ్నల్ను జంప్ చేసింది. అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అయితే ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో పాటు, సిగ్నల�