Smita Sabharwal | సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, ప్రభుత్వానికి మధ్య కోల్డ్వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో మార్ఫింగ్ చేసిన ఫొటోను రీ ట్వీట్ చేసిన స్మితా సబర్వాల్కు సీ
దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్టున్నదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని, రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్గా పిలుస్తున్నామని చెప్పారు.
Deputy CM Bhatti | రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించండి. పన్నుల నుంచి మాకు వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50% పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ప్రజా భవన్లో నిర్వహిస్తున్న 16వ ఫైనాన్స్ కమిషన్
కొత్తగా ఏర్పాటైన 16వ ఆర్థిక సంఘంలో నలుగురు సభ్యులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అర్వింద్ పనగరియా నేతృత్వంలో వచ్చిన ఈ ఫైనాన్స్ కమిషన్లో సభ్యులుగా మాజీ వ్యయ కార్యదర్శి
Arvind Panagariya | నీతి ఆయోగ్ మాజీ వైస్ ఛైర్మన్ అరవింద్ పనగరియ ఆర్థిక సంఘం ఛైర్మన్గా నియమితులయ్యారు. అదేవిధంగా రిత్విక్ రంజనమ్ పాండేను ఆర్థిక సంఘం సెక్రెటరీగా నియమించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల�
రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, సభ్యులతోపాటు మరో రెండు కార్పొరేషన్లకు చైర్మన్లను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం నియమించారు. సుదీ ర్ఘ రాజకీయ అనుభవం, తెలంగాణ ఉద్యమంలో మమేకమైన, యువ నాయకులకు స�
అవకాశవాద ఓటు బ్యాంకు రాజకీయాల్లో పలు పార్టీలు ఆరితేరాయి. 77 శాతం దేశ సంపద ఒక్క శాతం కుబేరుల దగ్గర ఉండటం దుర్మార్గం. ఉచితాలు అభాగ్యులకు, అర్హులకు సముచితం.
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం రూ.409.50 కోట్లు విడుదల చేసింది.15వ ఆర్థికసంఘం సిఫారసుల మేరకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి తొలి విడత గ్రాంట్ రూ�
పెండింగ్ పనులను పూర్తి చేయాలిసమీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి రూ.217 కోట్లను అన్ని గ్రామ పంచాయతీలకు విడుదలచేసింద�