ప్రజల చైతన్యం ప్రభుత్వాలను సరైన మార్గంలో నడిపిస్తుంది. ప్రభుత్వ జవాబుదారీతనం ప్రజల్లో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఈ రెండూ ఒకేసారి క్రియాశీలమైతే అద్భుతమే జరుగుతుంది
గర్ల్ ఫ్రెండ్ కోసం అబ్బాయిలు గొడవ పడటం చూస్తుంటాం..అయితే ఏకంగా కోచింగ్ ఇనిస్టిట్యూట్లో క్లాస్రూంలోనే ఓ అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మార�
ఈ ఫైట్లో ఇద్దరు వ్యక్తులతోపాటు ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బౌన్సర్లు తన దుస్తులు చించివేశారని ఆమె ఆరోపించింది.
ఒక బాయ్ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిలు కొట్టుకోవడం సినిమాల్లో, టీవీ సీరియల్స్లో చూస్తుంటాం. అయితే ఇలాంటి సీన్ మహారాష్ట్రలోని పైటాన్ జిల్లాలోని జనసమ్మర్ధంతో నిండిన బస్టాండ్లో జరిగింది.
అమ్మ… ఆ రెండక్షరాలూ మనిషి జీవితానికి కొండంత అండనిస్తాయి. ఇక, యుక్తవయసు ఆడపిల్లలకు అమ్మ అవసరం ఎంత ముఖ్యమో మాటల్లో చెప్పలేం. ఆడపిల్లలను కన్నదన్న ఒకే ఒక్క కారణంతో ఓ అమ్మను కుటుంబసభ్యులే నిలువునా కాల్చేశా�
చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు మొబైల్స్ వంటి సున్నితమైన వస్తువులు పగిలిపోయే ప్రమాదం చాలా ఉంటుంది. దానికి కారణమైన వ్యక్తిని ఆ తర్వాత నెమ్మదిగా అడిగితే వాటి ఖరీదు తిరిగి ఇచ్చేస్తాడు. కానీ కొందరు ఆమాత్ర�
సాధారణంగా జంతువులు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటాయి. కానీ కుందేళ్ల వంటి సాధు జంతువులు కొట్టుకోవడం అరుదు. అది కూడా నడిరోడ్డుపై చుట్టూ ఉన్న వాళ్లను పట్టించుకోకుండా గొడవ పడటం దాదాపు జరగదు. ఎందుకంటే వాటికి
అన్నాడీఎంకేలో నాయకత్వ పోరు ముదిరి పాకాన పడింది. పార్టీ అధ్యక్ష స్థానం కోసం ప్రస్తుత చీఫ్ ఓ పన్నీర్ సెల్వం(ఓపీఎస్), సంయుక్త సమన్వయాధికారి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) మధ్య యుద్ధం తారస్థాయికి చేరింది. ఫ�
ఎనిమిదేండ్లుగా ప్రధాని మోదీ తీసుకున్న తుగ్లక్ నిర్ణయాల ఫలితమే ప్రస్తుత దేశవ్యాప్త నిరసనలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు కేంద్రమే బాధ్యత వ
ప్రఖ్యాత మ్యూజియంలోకి అర్ధరాత్రి దూరిన ఆ యువకుడు.. మెయిన్ సెక్షన్లోకి వెళ్లి తన కంటికి కనిపించిన విలువైన వస్తువులు అన్నింటినీ నాశనం చేశాడు. ఈ ఘటన అమెరికాలోని డల్లాస్లో వెలుగు చూసింది. బ్రయాన్ హెర్నాండ
దేశసంపదను సృష్టిస్తున్న కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ వారి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోరాడి స�
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరోమారు ప్రజల సాక్షిగా నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీలిపోయింది. కాంగ్రెస్ అధిష్ఠానం ఎంత సర
కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. గ్రూప్ పాలి‘ట్రిక్స్'తో హస్తం పార్టీ బజారున పడుతోంది. తాజాగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. నాయ�