Pending Scholarships | రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ , ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ డిమాండ్ చేశారు.
మూడేండ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు బుధవారం తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరిరావుకు వినతిపత్రం అందజేశాయి.
రాష్ట్రంలో విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను రాష్ట్రప్రభుత్వం తక్షణమే చెల్లించాల ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
పెండింగ్ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం చలో కలెక్టరేట్ కార్యాలయం పేరుతో ఆ�
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జి రమేశ్, జిల్లా అధ్యక్షుడు నరేశ్ డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తి కొత్త బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరక�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు చేపట్టిన నిరవధిక బంద్ కొనసాగుతున్నది. మూడో రోజు బుధవారం కూడా కళాశాలలు తెరచుకోలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని నిజ�
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతిని అసెంబ్లీ సాక్షిగా బయటపెడతామని, నిండు సభలోనే కాంగ్రెస్ కుంభకోణాల బండారాన్ని బట్టబయలు చేస్తామని మాజీ మంత్రి హరీశ్రావు తేల్చిచెప్పారు.
కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో బీసీలకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు